Visakapatnam

Nov 03, 2023 | 00:40

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : వైసిపి సింగిల్‌ డిజిట్‌ దాటితే గొప్పేనని మాజీమంత్రి, ఉత్తర ఎమ్మెల్యే నియోజకవర్గ గంటా శ్రీనివాసరావు అన్నారు.

Nov 03, 2023 | 00:38

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : సింహాచలం- అడవివరం బిఆర్‌టిఎస్‌ రోడ్డు భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున చెప్పారు.

Nov 01, 2023 | 23:54

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : జివిఎంసి 29వ వార్డు పరిధి బీచ్‌ రోడ్‌లోని గోకుల పార్కును సుమారు రూ.78.61 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, వార్డ్

Nov 01, 2023 | 23:47

ప్రజాశక్తి- విశాఖపట్నం : ఇంటర్నేషనల్‌ కమిషన్‌ అండ్‌ ఇరిగేషన్‌ డ్రైనేజ్‌ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్‌ సమావేశాలు గురువారం విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ప్రారంభం కానున్నాయి.

Oct 31, 2023 | 23:51

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంగళవారం అల్లూరి సీతారామరాజు భవనంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపునిచ

Oct 31, 2023 | 23:49

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్‌ కమిషన్‌ అండ్‌ ఇరిగేషన్‌ డ్రైనేజ్‌ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభోత్సవానికి ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి

Oct 30, 2023 | 01:01

ప్రజాశక్తి-ఉక్కునగరం : ప్రజలకు సత్వర న్యాయం చేయడమే శాశ్వత లోక్‌ అదాలత్‌ ప్రధాన లక్ష్యమని జిల్లా జడ్జి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జి.వల్లభనాయుడు అన్నారు.

Oct 30, 2023 | 00:55

ప్రజాశక్తి-యంత్రాంగం

Oct 30, 2023 | 00:50

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని కూర్మన్నపాలెం శిష్ట కరణాల అసోసియేషన్‌ కార్యదర్శి డి.సత్యారావు చెప్పారు.

Oct 28, 2023 | 23:45

ప్రజాశక్తి- పిఎం పాలెం: వైసిపి సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ పాఠశాలను పలువురు మంత్రులు, వైసిపి ముఖ్యనేతలు సందర్శించారు.

Oct 28, 2023 | 23:42

ప్రజాశక్తి -భీమునిపట్నం : సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసిపి మరోసారి ప్రజలను మోసపుచ్చాలని ప్రయత్నిస్తోందని భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆరోపించారు.

Oct 28, 2023 | 23:39

ప్రజాశక్తి- విశాఖపట్నం : ప్రి రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఐదుగురు ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఎంపికయ్యారు.