Visakapatnam

Jul 29, 2023 | 23:51

ప్రజాశక్తి- గాజువాక : అదాని గంగవరం పోర్టు యాజమాన్యం తక్షణమే కార్మికు సమస్యలు పరిష్కరించాలని 64వ వార్డు కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డి డిమాండ్‌ చేశారు.

Jul 29, 2023 | 23:47

ప్రజాశక్తి-ఉక్కునగరం : కాంట్రాక్టు కార్మికులకు నిలిపివేసిన రూ.2400 వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టకపోతే ఆగస్టు 11న వేలాదిమంది కార్మికులతో చలో అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ కార్య

Jul 29, 2023 | 23:45

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పో

Jul 25, 2023 | 23:48

ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గంగవరం పోర్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు కొవిరి అప్పలరాజు డిమాండ్‌ చేశారు.

Jul 25, 2023 | 23:46

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రిలే నిరాహార దీక్షలు 900 రోజులకు సమీపిస్తున్న సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు సంఘీభావంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకార

Jul 25, 2023 | 23:44

ప్రజాశక్తి- పిఎం.పాలెం : మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల జీవితాలు నాశనం కావడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను తీవ్ర మనవేదనకు గురి చేసినవారవుతారని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్

Jul 25, 2023 | 23:43

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల పరిధిలో నారు మడులను అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్తలు ఎం.విశాలాక్షి, ఎ.శిరీష, విశాఖపట్నం జిల్ల

Jul 24, 2023 | 00:22

ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు స్పష్టంచేశారు.

Jul 24, 2023 | 00:18

ప్రజాశక్తి -మధురవాడ : టిడ్కో, ఎన్‌టిఆర్‌, హుదూద్‌ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ డిమాండ్‌చేశారు.

Jul 24, 2023 | 00:17

ప్రజాశక్తి -ఆనందపురం: కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యాన ఆనందపురం మండలం పెద్దిపాలెం కింగ్స్‌ ఫంక్షన్‌ హాలులో మూడవ ఆంధ్రప్రదేశ్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ పోటీలను భీమిలి ఎమ్

Jul 23, 2023 | 00:28

ప్రజాశక్తి-సింహాచలం: పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సింహాచలం ప్రధాన కూడలి వద్ద బాధితులు రాస్తారోకో నిర్వహించారు.

Jul 23, 2023 | 00:27

ప్రజాశక్తి-మధురవాడ : అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం టెక్సాలజీ ఎనేబిలింగ్‌ సెంటర్‌ (జి-టెక్‌) ఆధ్వర్యాన పూణేలోని సిఎస్‌ఐఆర్‌ నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీ