Visakapatnam

Aug 18, 2023 | 11:28

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : తక్షణం అగనంపూడి టోల్‌ గేటును తొలగించాలని కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసిపి ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ ఆగష్టు 21వ తేదీ ఉదయ

Aug 17, 2023 | 23:50

ప్రజాశక్తి-గోపాలపట్నం : జివిఎంసి 89వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం శంకుస్థాపన చేశారు.

Aug 17, 2023 | 23:48

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 43, 55 వార్డుల పరిధి అబీద్‌నగర్‌-2, రెడ్డి తాటిచెట్లపాలెం, రైల్వే న్యూకాలనీ, వెంకటేశ్వరకాలనీ ప్రాంతాల్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం న

Aug 17, 2023 | 23:44

ప్రజాశక్తి -గాజువాక : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలక వర్గాల దృష్టికి తీసుకెళ్లడమే బస్సు యాత్ర ప్రధాన లక్ష్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు.

Aug 17, 2023 | 23:42

ప్రజాశక్తి- భీమునిపట్నం : చిట్టివలస జ్యూట్‌మిల్లు కార్మికులందరికీ పరిహారం పూర్తిగా చెల్లించాలని యాజమాన్య ప్రతినిధిని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు.

Aug 17, 2023 | 12:53

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖ) : రాత్రి అనక, పగలు అనక కష్టించి పనిచేసే ముఠా కార్మికుల ప్రయోజనం కోసం సమగ్ర చట్టాన్ని తేవాలని విశాఖ జిల్లా ముఠా వర్కర్స్‌

Aug 17, 2023 | 00:37

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : విద్యారంగ అభివృద్ధి, సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధిచేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యాన ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు విశాఖ

Aug 17, 2023 | 00:35

ప్రజాశక్తి -పిఎం పాలెం : వైజాగ్‌ వేదికగా ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఎపిఎల్‌) సీజన్‌ - 2 బుధవారం వైభవంగా ప్రారంభమైంది.

Aug 15, 2023 | 00:15

ప్రజాశక్తి -మాధవధార : లాభాల్లో ఉన్న విశాఖపట్నం పోర్టును ప్రయివేటీకరించొద్దని యునైటెడ్‌ పోర్టు డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, విడిఎల్‌బి యూనియన్‌ ఆధ్వర్యాన సోమవారం పోర్టు హాస్పిటల్‌ వద

Aug 15, 2023 | 00:12

ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్‌గా లచ్చుభుక్త జగదీశ్వరరావు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.రాజేష్‌ పట్నాయక్‌, ఎండిఒ పి.వెంకటరమణ

Aug 15, 2023 | 00:07

ప్రజాశక్తి -తగరపువలస : టిడిపి హయాంలో స్థానిక పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఏర్పాటుచేసిన అన్నా కేంటీన్‌ను తెరిపించాలని ఆ పార్టీ భీమిలి నియోజక వర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు వైసిపి ప్రభుత్వాన

Aug 13, 2023 | 00:01

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ఎస్‌ఒఎస్‌ చిల్డ్రెన్స్‌ విలేజ్‌ను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ శనివారం సందర్శించారు.