Visakapatnam

Jul 20, 2022 | 00:21

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : పిల్లల భవిష్యత్తు వారధుల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు నిలవాలని విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ పేర్

Jul 20, 2022 | 00:19

ప్రజాశక్తి -గోపాలపట్నం : విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Jul 19, 2022 | 09:48

విశాఖ : విశాఖ షీలానగర్‌లో సోమవారం అర్థరాత్రి దారుణం జరిగింది. అఖిలేష్‌ అనే వ్యక్తి నామాల సురేష్‌ (38) ను రాడ్‌ తో కొట్టి హత్య చేశాడు.

Jul 19, 2022 | 00:51

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : విశాఖ రూరల్‌ మండలం జివిఎంసి జోన్‌ - 2 కొమ్మాది, రేవళ్లపాలెం, బక్కన్నపాలెం గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు ఆ భూములలో నిర్మించిన ఇళ్లు కేటాయించాలని సిప

Jul 19, 2022 | 00:49

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి చెందిన రాష్ట్రపతి అభ్యర్థికి భేషరతుగా వైసిపి, టిడిపిలు మద్దతు ప్రకటించ

Jul 18, 2022 | 23:49

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఎన్‌జెసిఎస్‌లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఉక్కు ఇడి వర్క్స్‌ బిల్డింగ్‌ వద్ద సోమవా

Jul 18, 2022 | 23:47

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిపిఐ) ఉన్నతాధికారులు సోమవారం సందర్శించారు.

Jul 18, 2022 | 23:45

ప్రజాశక్తి-పెందుర్తి : విద్యుత్‌ లో-వోల్టేజీ, హై-వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జివిఎంసి 97వ వార్డు పరిధి సుజాతనగర్‌ విద్యుత్‌ శాఖ కార్యాలయం ఎదుట అంబేద్కర్‌నగర్‌,

Jul 18, 2022 | 23:42

ప్రజాశక్తి - కంచరపాలెం : వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికక్కడ మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలని జీవీఎంసీ జోన్‌ -5 కమిషనర్‌ మల్లయ్య నాయుడు స్థానిక ప్రజలకు, పారిశ

Jul 18, 2022 | 23:38

ప్రజాశక్తి -తగరపువలస : రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు స్థానిక జాతీయ రహదారి, సంగివలస సర్వీస్‌ రోడ్డు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద మురుగు నీరు నిల్చిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడు

Jul 18, 2022 | 23:36

ప్రజాశక్తి -ఆనందపురం :మండలంలోని లోడగలవానిపాలెం పంచాయతీ ఈగలవానిపాలెం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. భవనం పెచ్చులూడి పడిపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.

Jul 18, 2022 | 23:25

ప్రజాశక్తి-పద్మనాభం : సామాజిక తనిఖీ బృందాలకు ఆందరూ సహకరించాలని ఎంపిపి కంటుబోతు రాంబాబు కోరారు.