ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 12వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణితో కలిసి తూర్పు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఎంవివి.సత్యనారాయణ సోమవారం శం
ప్రజాశక్తి -ఆనందపురం : అగ్రిగోల్డ్ బాధితుల న్యాయ పోరాటానికి ఈ నెల 15 విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వస్తున్నట్లు ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం శొంఠ్యాంలో రూ.2.40 కోట్లతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు, ప్రముఖ ఆర్టిస్ట్ పావెల్ ఆదర్శమూర్తి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హె