Visakapatnam

Aug 15, 2022 | 00:06

ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 5వ వార్డు పరిధిలోని ఎన్‌టిఆర్‌ హుదూద్‌ కాలనీలో తాగునీటి బోరు ఏర్పాటు పనులను కార్పొరేటర్‌ మొల్లి హేమలత ప్రారంభించారు.

Aug 15, 2022 | 00:01

ప్రజాశక్తి- పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో ఆజాది కా అమృత్‌ మహాత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జోష్‌ డాన్స్‌ అకాడమి ఆధ్వర్యాన ప్రత్యేక సాంస్కృ

Aug 13, 2022 | 23:20

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 19289 కేసులను పరిష్కరించి, పది కోట్లకు పైగా సొమ్మును కక్షిదారులకు పరిహారంగా అందించినట

Aug 13, 2022 | 23:19

ప్రజాశక్తి -గాజువాక : స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన పెదగంట్యాడ జంక్షన్‌లో శనివారం ధర్నా నిర్వహించారు.

Aug 13, 2022 | 23:17

ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి 60వ వార్డు పరిధిలో గల సుమారు 250 మంది నిరుపేదలకు కోరమాండల్‌ పరిశ్రమ సమకూర్చిన నిత్యావసరాలను శనివారం మహాత్మాగాంధీ వాణిజ్య సముదాయం సమీపంలో పశ్చిమ నియోజక

Aug 13, 2022 | 23:08

ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 8వ వార్డు పరిధిలో రూ.1.37 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే ముత్తం శెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు.

Aug 13, 2022 | 23:06

ప్రజాశక్తి- సీతమ్మధార, పిఎం.పాలెం

Aug 13, 2022 | 17:21

న్యూ లైఫ్ పాఠశాల ఆధ్వర్యంలో జెండా ర్యాలీ ప్రజాశక్తి-ఆనందపురం : 13 మండలంలోని గొట్టిపల్లి న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో  75 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ఆనందపురం

Aug 13, 2022 | 00:19

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను జిల్లా

Aug 13, 2022 | 00:14

ప్రజాశక్తి - కలెక్టరేట్‌, సీతమ్మధార : విశాఖపట్నం పోర్టుకు చెందిన గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రి, ఇతర విలువైన కట్టడాలను, ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను విడనాడాలని యునైట

Aug 12, 2022 | 23:33

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు

Aug 12, 2022 | 23:29

ప్రజాశక్తి -గాజువాక  ప్లాస్టిక్‌ వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కలిగి, వాటి వాడకాన్ని పూర్తిగా మానేయాలని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జివిఎంసి కమిషనర్‌ లక్ష్మిశ అన్నారు.