Visakacity

Nov 04, 2022 | 11:46

 ప్రజాశక్తి-విశాఖ: విశాఖలో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీపీఎం, సీపీఐ, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

Oct 17, 2022 | 14:58

ప్రజాశక్తి-జగదాంబ : ఐద్వా జగదాంబ జోన్ ఆధ్వర్యంలో పంది మెట్ట ప్రాంతంలో మీటర్లు బిగించిన కుళాయిల ద్వారా తమకు నీళ్లు వద్దని పాత పద్ధతిలోనే కొళాయిలు ఇవ్వాలని ఏఈ ని కలిసి వినత

Oct 03, 2022 | 00:00

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : విశాఖ నగరంలోని ఆశీల్‌మెట్ట సంపత్‌ వినాయక టెంపుల్‌ వద్ద భీమ జ్యుయలరీ షోరూం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.

Sep 17, 2022 | 23:28

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో

Sep 14, 2022 | 23:46

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో

Sep 04, 2022 | 15:05

ప్రజాశక్తి-ఆనందపురం : బ్రతకలేక బడిపంతులు స్థాయి నుండి సమాజంలో ఉన్నతమైన జీవన స్థాయికి ఉపాధ్యాయులు ఎదగడంలో నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి తప్ప పా

Aug 30, 2022 | 16:18

ప్రజాశక్తి-విశాఖ: జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జి వి ఎం సి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

Aug 25, 2022 | 23:16

ప్రజాశక్తి - ఆరిలోవ, కలెక్టరేట్‌

Jun 20, 2022 | 15:31

ప్రజాశక్తి-జగదాంబ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపధ్‌’ పథకాన్ని సిఐటియు జగదాంబ జోన్‌ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది.

Jun 13, 2022 | 18:34

ప్రజాశక్తి-గాజువాక : ద్విచక్రవాహనంని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం సంబవించింది.

May 26, 2022 | 13:23

ప్రజాశక్తి - విశాఖపట్నం : ప్రజలు భరించలేని భారమైన పెంచిన ఆస్తి, చెత్త, నీటి పన్నులు రద్దు చెయ్యాలని గురువారం జరుగుతున్న కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం చెయ్యాలని వామపక్ష పార్టీలు గురువ

May 07, 2022 | 10:35

విశాఖ : నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ... శనివారం బీచ్‌రోడ్‌ లో ఉన్న అల్లూరి విగ్రహానికి అధికారులు నివాళులర్పించారు.