Visakacity

Dec 07, 2022 | 00:09

ప్రజాశక్తి - ఆరిలోవ : రహదారి ప్రమాదాలు, గుండె సమస్యలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించి స్వల్ప వ్యవధిలో ఆసుపత్రికి తరలిస్తే విలువైన ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుందని నగర పోలీసు కమిషనర్‌ సిహెచ్

Dec 05, 2022 | 23:58

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఈ నెల 9, 10 తేదీలలో నిర్వహించే స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను ఎల్‌ఎంఎం పార్కులో యూనియన్‌ అధ్యక్షులు జె.అయోధ్యర

Dec 05, 2022 | 23:56

ప్రజాశక్తి-యంత్రాంగం జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ ఆధ్వర్యాన పలుచోట్ల సోమవారం నిరసన తెలిపారు.

Dec 05, 2022 | 23:54

ప్రజాశక్తి-యంత్రాంగం బిసిల సమస్యలపై టిడిపి ఆధ్వర్యాన సోమవారం తహశీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు.

Dec 05, 2022 | 23:52

ప్రజాశక్తి- మధురవాడ : గీతం విశ్వవిద్యాలయాన్ని 2040 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరడానికి పూర్వవిద్యార్ధులను సహితం భాగస్వామ్యులను చేస

Dec 05, 2022 | 00:08

ప్రజాశక్తి -గాజువాక : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయటమే సిఐటియు విధానమని ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు అన్నారు.

Dec 05, 2022 | 00:07

ప్రజాశక్తి-సిరిపురం : భారతదేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించి పద్దెనిమిది నెలలు జైలు జీవితం అనుభవించిన ఘంటసాలకు భారత రత్న ఇవ్వాలని కళా సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Dec 05, 2022 | 00:05

ప్రజాశక్తి-పెందుర్తి : ఈ నెల 7న జరగబోయే జయహో బీసీ సభకు సంబంధించిన పోస్టర్‌ను రాంపురం వైసిపి కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు.

Dec 05, 2022 | 00:02

ప్రజాశక్తి- పిఎం పాలెం: వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మధురవాడ శిల్పారామంలో జోష్‌ డాన్స్‌ అకాడమీచే శాస్త్రీయ, జానపద కార్యక్రమాలు నిర్వహించారు.

Dec 02, 2022 | 00:07

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : జివిఎంసిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గు

Dec 02, 2022 | 00:06

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర స్థాయి సదస్సును ఈ నెల 3న అల్లూరి సీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్నట్లు సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి.జగన్‌

Dec 02, 2022 | 00:04

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి తన వంతు విరాళంగా ఒక నెల జీతం రూ.1.10 లక్షల చెక్కును డిఎల్‌ఒ డాక్టర్‌ పూర్ణేంద్రబాబుకు విశాఖ జిల్లా కలెక్టర్‌ డా