Visakacity

Dec 24, 2022 | 23:27

ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఏయూ పరిధిలోని ఆదిత్య కళాశాల నుంచి పి.రమ్య, ఏయూ ఫార్మశీ కళాశాల నుంచి జె.వాసు, స్పేసెస్‌ డి

Dec 24, 2022 | 23:26

ప్రజాశక్తి -కంచరపాలెం : సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ ఉత్తర నియోజకవర్గ సమితి ఆధ్వర్యాన కంచరపాలెం ముత్యాలమ్మ గుడి జంక్షన్‌ నుంచి కప్పరాడ నేషనల్‌ హైవే సర్వీస్‌ రోడ్

Dec 24, 2022 | 23:24

ప్రజాశక్తి-సీతమ్మధార : వినియోగదారులంతా వారి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు.

Dec 24, 2022 | 23:22

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్‌లో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ (సిసిఆర్‌టి), డైట్‌ సంయుక్త

Dec 22, 2022 | 22:53

ప్రజాశక్తి - ఆరిలోవ : విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిత్యం తపన పడుతుంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర వైద

Dec 22, 2022 | 22:52

ప్రజాశక్తి -కంచరపాలెం : జివిఎంసి 52వ వార్డు పరిధి మర్రిపాలెం రైతుబజార్‌లో డిసిఎంఎస్‌ దుకాణాన్ని జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్‌ అధికారి యాసిన్‌, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైట

Dec 22, 2022 | 22:46

ప్రజాశక్తి -యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో గురువారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్‌ రామానుజన్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Dec 22, 2022 | 22:44

ప్రజాశక్తి -ఆనందపురం: ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో పిహెచ్‌సి వైద్యాధికారి కోరాడ శైలజ ఆధ్వర్యాన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం నిర్వహించారు.

Dec 22, 2022 | 00:07

ప్రజాశక్తి- ఆనందపురం : విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా స్థాయిలో ఆనందపురం మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం విశాఖ జిల్లా

Dec 22, 2022 | 00:05

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్మించలేదని, అలాంటప్పుడు దానిని అమ్మే హక్కు ఎక్కడిదని సిఎఫ్‌టియుఐ సంప్రదాయ మత్స్యకారుల యూనియన్‌

Dec 22, 2022 | 00:03

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఎంవిపి కాలనీ బీచ్‌ రోడ్‌ గాదిరాజు ప్యాలస్‌లో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు క్రెడారు 8వ ప్రాపర్టీ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు క్రెడారు చైర్మన్‌ బాయన శ

Dec 21, 2022 | 00:54

ప్రజాశక్తి- తగరపువలస : ప్రస్తుతం చదువుకునేందుకు ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విద్యార్థులకు సూచించారు.