Vijayanagaram

Sep 30, 2023 | 21:30

ప్రజాశక్తి-గజపతినగరం : ప్రజల వద్దకే మరిన్ని ఆరోగ్య సేవలు ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు.

Sep 30, 2023 | 21:02

ప్రజాశక్తి-బొబ్బిలి :  మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసిపి కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు.

Sep 30, 2023 | 21:00

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఈనెల 21వ తేదీ నుండి 25 వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలలో జిల్లా క్రీడాకారులు 40 పతకాలు సాధించి సత్తా చాటారు

Sep 30, 2023 | 20:23

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ప్రభుత్వం దృష్టిలో నిరసన తెలియజేయడం కూడా ఒక నేరంగా పరిణమించింది.

Sep 30, 2023 | 20:16

ప్రజాశక్తి-విజయనగరం :  అక్టోబర్‌ 29, 30, 31 తేదీల్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనార

Sep 30, 2023 | 20:12

ప్రజాశక్తి-విజయనగరంకోట, గరివిడి :  చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలో 'బాబుతో నేను' కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో శనివారం వేకువ జామునుంచే టిడిపి న

Sep 30, 2023 | 20:04

ప్రజాశక్తి-బొబ్బిలి :  చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర ప్రజలను పీడిస్తున్న సైకో జగన్‌ పాలన పోవాలంటూ టిడిపి ఆధ్వర్యాన శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా మోత మోగించారు.

Sep 30, 2023 | 19:59

ప్రజాశక్తి-గరివిడి :  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Sep 30, 2023 | 19:56

ప్రజాశక్తి -భోగాపురం :  విమానాశ్రయం అప్రోచ్‌ రోడ్డు భూ సేకరణకు సంబంధించి రెండో రోజు కూడా బైరెడ్డి పాలెం వద్ద ఉద్రిక్తత నెలకుంది.

Sep 30, 2023 | 19:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఈనెల 11వ తేదీ నుంచి 'ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి' అనే నినాదంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా క్యాంపెయిన్‌ చేపడుతున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభ

Sep 28, 2023 | 21:04

ప్రజాశక్తి-బొబ్బిలి :  టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు కాదని, అవినీతికి పాల్పడటం వల్లే అరెస్టు చేశారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్పష్టంచేశారు.

Sep 28, 2023 | 21:02

ప్రజాశక్తి - నెల్లిమర్ల :   భగత్‌ సింగ్‌ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.