Vijayanagaram

Oct 02, 2023 | 21:18

ప్రజాశక్తి - జామి :  ప్రస్తుతం రాజకీయ నాయకులు వాడుతున్న అసభ్యకర పదజాలం పిల్లలపైనా, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు.

Oct 02, 2023 | 21:15

ప్రజాశక్తి-గజపతినగరం రూరల్‌ : మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు.

Oct 02, 2023 | 20:55

ప్రజాశక్తి-విజయనగరం కోట :  రాష్ట్రంలో ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభుత్వం నడుస్తోందని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు.

Oct 02, 2023 | 20:53

ప్రజాశక్తి-విజయనగరం :  నేరాల నియంత్రణలో భాగంగా లాడ్జిల్లో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని వన్‌టౌన్‌ సిఐ బి.వెంకటరావు అన్నారు.

Oct 02, 2023 | 20:50

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు గాంధీ స్ఫూర్తితో ఉద్యమిస్తామని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు ఎ.జగన్

Oct 02, 2023 | 20:47

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.

Oct 02, 2023 | 20:42

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : జాతిపిత మహాత్మా గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు తమ వద్దకు వచ్చే

Oct 02, 2023 | 20:38

ప్రజాశక్తి - భోగాపురం :  ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ఇళ్లను కూల్చేందుకు వెళ్లిన అధికారులను జమ్మయ్యపేట గ్రామానికి చెందిన విమానాశ్రయ నిర్వాసితులు సోమవారం అడ్డుకున్నారు.

Oct 02, 2023 | 20:30

ప్రజాశక్తి -బొబ్బిలిరూరల్‌ :  విజయనగరంజిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో సోమవారం తెల్లవారు జామున 5.30 గంటలకు తూముల సింహాచలం అలియాస్‌ బాస్‌ ఇంటిలో ఎన్‌ఐఎ (హైదరాబాద్‌) పోలీసులు సో

Oct 02, 2023 | 16:34

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల తిరుపతిలో 20, 21, 22 తేదీల్లో జరగబోవు జూనియర్స్ ఖోఖో ఛాంపియన్షిప్ కు సోమవారం విజయనగరం జిల్లా ఖోఖో జట్లు  రాజీవ్ క్రీడా మైదానంలో ఎంపికలు ని

Oct 02, 2023 | 12:25

ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభు ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభుత్వం నడుస్తుందని టిడి

Oct 01, 2023 | 21:50

ప్రజాశక్తి-బొబ్బిలి :  పట్టణంలోని పూల్‌బాగ్‌ రోడ్డు బాగు చేయాలని ఆదివారం జనసేన ఆధ్వర్యంలో రాజా కళాశాల వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు.