Vijayanagaram

Oct 05, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : న్యూస్‌ క్లిక్‌ పత్రిక కార్యాలయంపై ఇడి దాడులు, సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్‌ పురకాయస్థ, హెచ్‌ఐర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తిల అరెస

Oct 05, 2023 | 21:19

ప్రజాశక్తి-గరివిడి : కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

Oct 05, 2023 | 21:19

ప్రజాశక్తి- రేగిడి : కుటుంబ పోషణలో ఉపాధి కోసం వచ్చి మడ్డువలస కుడి ప్రధాన కాలువలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృత్యువాత పడిన ఘటన ప

Oct 05, 2023 | 21:17

ప్రజాశక్తి-పూసపాటిరేగ, డెంకాడ :  జగనన్న ఆరోగ్య సురక్ష కాంప్‌లకు వచ్చిన ప్రజలందరికి ఎంత సమయమైనా తప్పకుండా తనిఖీలు చేసే పంపాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు.

Oct 05, 2023 | 21:14

ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని పాటూరులో నూతనంగా నిర్మించిన సచివాలయం, వెల్నెస్‌ కేంద్రాలను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్ర

Oct 05, 2023 | 21:14

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  పంటల కొనుగోలు, బీమా వర్తింపు సహా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు రైతుల ఇకెవైసి అత్యంత కీలకంగా మారింది.

Oct 05, 2023 | 21:10

ప్రజాశక్తి- మెంటాడ : మండలంలోని బుచ్చిరాజుపేటలో గురువారం టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన టిడిపి దీక్షల్

Oct 05, 2023 | 21:05

ప్రజాశక్తి- దత్తిరాజేరు : వైసిపి రెండోసారి అధికారంలోకి రావాలంటే గ్రామాలలో ప్రతి కార్యకర్త నుండి ఎంపిపి వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్ట

Oct 05, 2023 | 16:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అండర్‌ 19 స్కూల్‌ గేమ్స్‌ వాలీబాల్‌ జిల్లా జట్లు ఎంపిక పూర్తయ్యినట్లు అండర్‌ 19 స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి పీవీఎల్‌ ఎన్‌ కష్ణ

Oct 05, 2023 | 12:54

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల ఉన్న సీతం ఇంజనీరింగ్ కళాశాలలో 2(ఎ)  బాలికల బెటాలియన్ ఎన్.సి.సి విజయనగరం, సుబేదార్ మేజర్ రామదాత్  మరియు జి.సి.ఐ సరిత ఆధ్వ

Oct 04, 2023 | 21:18

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్తు సర్వ సభ్య సమావేశం నిర్ణయించింది.

Oct 04, 2023 | 21:09

ప్రజాశక్తి- పూసపాటిరేగ : కాస్వి ఆసుపత్రి ద్వార ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీర భద్రస్వామీ అన్నారు.