Vijayanagaram

Oct 07, 2023 | 20:48

ప్రజాశక్తి - రామభద్రపురం : విశాఖపట్నం ఎఒ, బొబ్బిలి రీజియన్‌ పరిధిలో ఉన్న ఎస్‌బిఐ సేవా కేంద్రాల వినియోగం పెరిగేలా అన్ని శాఖల మేనేజర్లు, సిబ్బంది సహకరించాల

Oct 07, 2023 | 20:46

ప్రజాశక్తి- నెల్లిమర్ల : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సూచించారు.

Oct 07, 2023 | 20:43

ప్రజాశక్తి - కొత్తవలస : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు.

Oct 07, 2023 | 20:41

టిడిపి అధిష్టానం పిలుపు మేరకు 'కాంతితో క్రాంతి అనే కార్యక్రమాన్ని శనివారం రాత్రి పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో కొవ్వొత్తులతో టిడిపి నాయకులు నిరసన తెలిపారు.

Oct 07, 2023 | 20:38

ప్రజాశక్తి- డెంకాడ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.

Oct 07, 2023 | 10:42

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రజాస్వామ్యంలో కొత్త పద్ధతికి తెరలేపారని కొండకరకాం మాజీ ఎంపీటీసీ కిలారి సూర్యనారాయణ, సుంకర పేట మాజీ సర్పంచ్ సుంకరి రామనాయుడు, మలిచర్ల నాయకులు ట

Oct 06, 2023 | 22:29

ప్రజాశక్తి-దత్తిరాజేరు :  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి పంచాయతీలను నిర్వీర్యం చేశారని, పంచాయతీ భవనం లేకపోవడంతో పాలకవర్గ సమావేశాలు నిర్వహించ లేకపోతున్నామని కన్నాం సర్పంచ్‌ చుక్క సన్

Oct 06, 2023 | 22:26

ప్రజాశక్తి- డెంకాడ : ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు.

Oct 06, 2023 | 22:23

ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని రామచంద్రపేటలో శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఒఎస్‌డి ఆర్‌.ముత్యాలరాజు పరిశీలించారు.

Oct 06, 2023 | 22:02

ప్రజాశక్తి-బొబ్బిలి :  టిడిపి అధినేత చంద్రబాబును పక్కా ఆధారాలతో సిఐడి అధికారులు అరెస్టు చేశారని వైసిపి ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు.

Oct 06, 2023 | 21:59

ప్రజాశక్తి-భోగాపురం : క్వారీలో ఇష్టానుసారంగా బాంబు పేలుళ్లతో భయాందోళన చెందుతు న్నామని రామచంద్ర పేటకు చెందిన అధికార పార్టీ నాయకులు, గ్రామస్తులు, వాలంటీర్లు నేరుగా కలెక్టర్‌ నాగలక్ష్

Oct 06, 2023 | 21:48

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :   జిల్లాలో పదేళ్లలో క్రమంగా వ్యవసాయ పంటలు తగ్గుతున్నాయి. ఒకప్పటి పచ్చని పంట పొలాలు బీడువారుతున్నాయి.