Vijayanagaram

Oct 19, 2023 | 20:57

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విద్యుత్‌ సంస్కరణలతో కేవలం వినియోగదారులకే కాకుండా సగటు మనిషికి నష్టం వాటిల్లుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, సిఐటియు

Oct 19, 2023 | 20:40

ప్రజాశక్తి-దత్తిరాజేరు : గొట్లాం నుంచి చెల్లూరు వెళ్లే బైపాస్‌ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కన్నాం సర్పంచ్‌ చుక్క సన్యాసిర

Oct 19, 2023 | 20:40

ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఆర్‌టిసి పట్ల సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్‌.అప్పలనారాయణ సూచించారు.

Oct 19, 2023 | 20:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని దాసన్నపేట రైతు బజార్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బిటి రహదారిని గురువారం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్ర

Oct 19, 2023 | 20:37

ప్రజాశక్తి-శృంగవరపుకోట : సిఎం జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ విమర్శించారు.

Oct 19, 2023 | 20:36

ప్రజాశక్తి - వంగర : పాడి పశువులకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయని పశుసంవర్ధక శాఖ జెడి ఎ. విశ్వేశ్వర రావు అన్నారు.

Oct 19, 2023 | 20:35

ప్రజాశక్తి-కొత్తవలస : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుందని ఎమెమ్లఏ్య కడుబండి శ్రీనివాసరావు తెలిపారు.

Oct 19, 2023 | 20:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక నిరాహార చేపట్టారు.

Oct 19, 2023 | 20:08

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  నగరంలోని 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ భోగాపురపు లక్ష్మి నివాసంలో గురువారం ఉదయం వైసిపి నాయకులతో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి భేటీ అయ్యారు.

Oct 18, 2023 | 21:21

ప్రజాశక్తి -విజయనగరం కోట :  రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో ఉందా అని తెలుగుదేశం పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు ప్రశ్నించారు.

Oct 18, 2023 | 21:13

 ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి  : విద్యుత్‌ ఛార్జీల పెంపుతో సగటు వినియోగదారులు విలవిల లాడుతున్నారు.