Vijayanagaram

Oct 22, 2023 | 15:55

ప్రథమ బహుమతి రూ.30 వేలు  జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్  ప్రజ

Oct 21, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం :  అయోడైజ్డ్‌ ఉప్పు వినియోగంతో థైరాయిడ్‌ బారిన పడకుండా దోహద పడుతుందని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు అన్నారు.

Oct 21, 2023 | 21:18

భోగాపురం: మండల కేంద్రమైన భోగాపురంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు అక్కడకక్కడే మృతి చెందాడు.

Oct 21, 2023 | 21:17

ప్రజాశక్తి-దత్తిరాజేరు :  ప్రజా సంక్షేమం, అభివృద్ధి సిఎం జగన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తెలిపారు.

Oct 21, 2023 | 21:14

భోగాపురం: ఆ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అందులో పనికోసం ఇంటి నుంచి వెళ్లిన ఒక కుమారుడి ఆచూకి పది నెలలుగా కానరాలేదు.

Oct 21, 2023 | 21:14

ప్రజాశక్తి - డెంకాడ : వైసిపి సామాజిక న్యాయ బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి కోరారు.

Oct 21, 2023 | 21:12

ప్రజాశక్తి-వేపాడ : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తెలిపారు.

Oct 21, 2023 | 21:08

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు.

Oct 21, 2023 | 20:47

 ప్రజాశక్తి - జామి :  'వచ్చే ఎన్నికల్లో మరోసారి కడుబండిని గెలిపించండి. పార్టీ అదేశాలు శిరసావహించండి' అని వైసిపి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవి సుబ్బారెడ్డి అన్నారు.

Oct 21, 2023 | 20:43

ప్రజాశక్తి-విజయనగరం : మంజూరైన ఇళ్లు కట్టుకోకపోతే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. అవసరమైతే పట్టాలను కూడా రద్దు చేస్తామని అన్నారు.

Oct 21, 2023 | 20:41

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్‌టియు ఆధ్వర్యాన శనివారం కలెక్టరేట్‌ వద్ద ఆక్రందన పేరుతో దీక్ష

Oct 21, 2023 | 20:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పేదల అభ్యున్నతికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని 2024 జరగనున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని రాష్ట్ర సాంఘీ