Vijayanagaram

Oct 24, 2023 | 19:57

ప్రజాశక్తి-విజయనగరం కోట :  జగనాసురా దహనకాండతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని టిడిపి నాయకులు అన్నారు.

Oct 24, 2023 | 19:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  దసరా సందర్భంగా నగరంలోని వివిధ చోట్ల ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి మండపాలను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించ

Oct 24, 2023 | 19:48

మండలంలోని శివరాంపురం సమీపంలో వేగావతి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 16 ఏళ్లుగా అసంపూర్తిగా మిగిలి ఉంది.

Oct 24, 2023 | 19:44

వైసిపిలో ఎన్నికల వేడి మొదలైంది. అటు పార్టీలోనూ, ఇటు కార్యకర్తల్లోనూ ఎక్కడ విన్నా ఎన్నికలు, సీట్ల కేటాయింపుపైనే చర్చనడుస్తోంది.

Oct 24, 2023 | 19:39

ప్రజాశక్తి - భోగాపురం: ఈ ప్రాంతంలో అనాధ పిల్లలు ఉంటే దత్తత తీసుకొని వారి పూర్తి బాధ్య తలు తానే తీసుకుంటానని ఢి డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ విజేత డాన్స్‌ మాస్టర

Oct 24, 2023 | 19:35

ప్రజాశక్తి - జామి: చంద్రబాబును అరెస్టు చేసిన వైసిపి సైకో పాలనను ప్రజలకు వివరిస్తూ, బాబుకు అండగా టిడిపి కుటుంబమంతా నిలవాలని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమార

Oct 24, 2023 | 19:33

ప్రజాశక్తి- డెంకాడ : పరిశ్రమలతోనే యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయని టిడిపి రాష్ట్ర పోలెట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజ

Oct 24, 2023 | 19:30

ప్రజాశక్తి- వేపాడ : జానపద కళలను, తెలుగు భాషను కాపాడుకోవాలని గిడుగు రామమూర్తి తెలుగు భాష, జానపద కళా పీఠం అధ్యక్షుడు బద్రి కూర్మారావు కోరారు.

Oct 24, 2023 | 19:28

ప్రజాశక్తి - వేపాడ : మండలం సోంపురం సచివాలయం పరిధిలో గల నర్సిపల్లి మెట్ట వద్ద వలస కూలీలు సుమారు 50 కుటుంబాలు నేటికీ 40 సంవత్సరాలుగా జీవిస్తున్నారు.

Oct 24, 2023 | 11:12

విజయనగరం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మూర్ఖంగా ఆలోచించి రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌ లో నడిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు గణపతినీడి శ్రీనివాసర

Oct 23, 2023 | 18:41

ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం పట్టణ యువత, శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులతో విజయనగరం డిఎస్పీ ఆర్‌.గోవిందరావు సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించ

Oct 23, 2023 | 15:12

ప్రజాశక్తి-వేపాడ : వేపాడ మండలం సోంపురం సచివాలయం పరిధిలో గల నర్సిపెల్లి మట్ట వద్ద వలస కూలీలు సుమారు 50 కుటుంబాలు నేటికీ 40 సంవత్సరములుగా నివాసముంటు క్వారీ పనులు చేసుకుని క