Vijayanagaram

Oct 27, 2023 | 21:49

ప్రజాశక్తి - భోగాపురం : ప్రభుత్వం రిజర్వ్‌ చేసిన భూముల్లో నుంచి తమ లేఅవుట్‌ కు అడ్డుగోలుగా నిర్మించిన రహదారిని రెవెన్యూ అధికారులు శనివారం పరిశీలించారు.

Oct 27, 2023 | 21:42

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును బొండపల్లి పోలీసుస్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Oct 27, 2023 | 21:34

ప్రజాశక్తి- రేగిడి : చెరకు టన్ను మద్దతు ధర రూ 3,080లకు ఈ ఏడాది పెంచామని ఈనెల 30న చెరకు క్రషింగ్‌ ప్రారంభిస్తామని ఇఐడి ప్యారీ సుగర్స్‌ అసోసియేట్‌ సీనియర్‌

Oct 27, 2023 | 21:29

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో శుక్రవారం ఎస్‌ఎస్‌ఆర్‌ -2024 డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ను కలెక్టర్‌ నాగలక్ష్మి విడుదల చేశారు.

Oct 27, 2023 | 21:22

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, గజపతినగరం : చంద్రబాబు నాయుడుకు ఓటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి, మన పిల్లలు భవిష్యత్‌ కు చేటు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరా

Oct 27, 2023 | 21:12

ప్రజాశక్తి - కొత్తవలస

Oct 27, 2023 | 21:10

ప్రజాశక్తి - భోగాపురం : రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అ

Oct 27, 2023 | 15:18

ఉప ముఖ్యమంత్రి బూడి.ముత్యాలనాయుడు సామాజిక విప్లవం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం : మంత్రి మేరుగు.నాగార్జున

Oct 27, 2023 | 12:53

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో వైకాపా చేపడుతున్న బస్సు వైకాపా యాత్ర బస్సు యాత్ర కాదు తుస్సు అని విజయనగరం టిడిపి పార్లమెంట్ళ అధ్యక్షులు కిమిడి నాగార్జున దుయ్యబట్టారు

Oct 26, 2023 | 21:29

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఆర్‌టిసి ప్రవేశపెట్టిన కార్గో డోర్‌ డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్‌ జె.శ్రీనివాసరావు కోరారు.

Oct 26, 2023 | 21:25

ప్రజాశక్తి-విజయనగరం :  పోలీసుశాఖ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించేందుకే ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు.

Oct 26, 2023 | 21:25

ప్రజాశక్తి-బొబ్బిలి :  నదుల ను అనుసంధానం చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.