ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఈనెల 22వ తేదీన ఉద్దానం ప్రాంతంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా వైద్యారోగ్యశాఖ సంయుక్తంగా కిడ్నీ వ్యాధి నిర్ధారణకు ఉచిత రక్త పరీక్షలు, మందుల సరఫరా చేయ
- జీడి ధరపై మంత్రి అప్పలరాజు ప్రతిపాదన
- ఆ రేటుకూ కొనలేం : వ్యాపారులు
- ఎవరికీ నష్టం లేకుండా ధర నిర్ణయిస్తాం : కలెక్టర్
- మద్దతు ధర ఇవ్వాలి : జీడి రైతు సంఘం
- దానేటి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక చేయూత
- రూ.20 లక్షల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు
- 21న వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
- ప్రముఖ వైద్య నిపుణలు దానేటి శ్రీధర్
పలాస : ఈ నెల 21 నుంచి అక్టోబరు 20 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే నిర్వహిస్తామని, దీనికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని ఆర్డిఒ సీతారామ్మూర్తి అన్నారు.
ప్రజాశక్తి- టెక్కలి రూరల్: ఐక్య పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, దీనికి సిద్ధం కావాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి కొల్లి ఎల్లయ్య పిలుపునిచ్చారు.