ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: నేతన్న నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం కలిగిన అర్హులైన చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందజేస్తోందని కలెక్టర్ శ్రీకేష్
ప్రజాశక్తి - పలాస: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్టు రెండో తేదీన జిల్లాలో పర్యటించే అవకాశముందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు.
ప్రజాశక్తి- పొందూరు: విఆర్ఎల న్యాయమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెండేలా త్రినాథరావు కోరారు.
ప్రజాశక్తి- గార: భూ సంబంధిత సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతూ సమగ్ర సర్వే చేపట్టడం ద్వారా భూ రికార్డుల్లో సమూల మార్పులు వస్తున్నాయని, అన్ని రాకలైన వివాదాలకు పరిష్కారం చూపుతున్నామని