ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: యాంత్రిక జీవితానికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది ఒక్క నడక మాత్రమేనని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు 102 మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ
ప్రజాశక్తి- కవిటి: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని, దానికోసం జనసేన పార్టీ అహారం శ్రమిస్తుందని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి దాసరి రాజు అన్నారు.
ప్రజాశక్తి- పొందూరు: పొందూరు సిస్టమ్ కళాశాల సమీపంలోని చికెన్సెంటర్ వద్ద 33/11 కెవి విద్యుత్ వైర్ తెగి పట్టణానికి చెందిన గొర్లె వసంత్కుమార్ (27)పై పడడంతో మృతి చెందాడు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : ప్రభుత్వ విద్యారంగాన్ని కనుమరుగు చేసే 117, 84, 85 జిఒల రద్దుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి ప్రభుత