ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్: సిఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స
* 2020లోనే ప్రమాదకర వరద ముంపు ప్రాంతాల గుర్తింపు
* అధికారుల ప్రతిపాదనలకు పలుమార్లు కొర్రీలు
* మూడేళ్లుగా ఇదే తంతు
* అడుగు పడని వంశధార, నాగావళి కరకట్టల పనులు
* నాలుగు సర్పంచ్ స్థానాల్లో మూడింటిలో గెలుపు
* వార్డు స్థానాల్లో టిడిపి గట్టి పోటీ
* పదికి నాలుగు చోట్ల ఆ పార్టీ మద్దతుదారుల విజయం
* 78.33 శాతం పోలింగ్ నమోదు
విస్తృత, వికృత ప్రచారాల వెల్లువ జిల్లాలో కనిపిస్తుంది. ఇలాంటి ప్రచారాలకు అంతం ఉండకపోగా, ఊపునిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో సరికొత్త సమీకరణాలకు సవాళ్లుగా మారుతున్నాయి.