ప్రజాశక్తి- పలాస: వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు పూర్తిస్థాయిలో వేయలేదు, వేసిన వరి నాట్లు ఎండిపోతున్నాయి, గ్రామాన్ని యూనిట్గా తీసుకొని కరువు మండలాలుగా గుర్తించాలని అఖిల భా
ప్రజాశక్తి- నందిగాం: మండలంలోని కవిటి అగ్రహారంలో కృష్ణాష్టమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉట్టికొట్టి సందడి చేశారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: వంశధార నదిలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్న అమ్రార్కులను ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెట్టి రైతులను వేధించడం తగదని, కేవలం అధికారి పార్టీ