Sri Satyasai District

Aug 05, 2023 | 08:03

           పుట్టపర్తి అర్బన్‌ : దేశ ఆర్థిక అభివద్ధి, వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిదని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు పేర్కొన్నారు.

Aug 05, 2023 | 08:00

         పుట్టపర్తి అర్బన్‌ : సమస్యల పరిష్కారంపై పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికులు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉదయం కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు.

Aug 05, 2023 | 07:58

        పెనుకొండ : హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పరిశీలన, ఆగిపోయిన పనులు, రైతులకు నష్టపరిహారం చెల్లించని విషయాలను తెలుసుకునేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో ప

Aug 05, 2023 | 07:56

        కదిరి టౌన్‌ : సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన యుద్ధభేరి యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగిసింది.

Aug 05, 2023 | 07:51

        హిందూపురం : హిందూపూరం రూరల్‌ మండలం చలివెందుల గ్రామపంచాయతీ రాచపల్లి గ్రామంలో యువ నాయకులు మహేంద్రనాథ్‌ రెడ్డి, గ్రామస్తులు రాచపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ

Aug 05, 2023 | 07:47

           హిందూపురం : హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో గైనకాలిస్టులు రెఫర్‌ల పేరుతో ఆశ వర్కర్ల పేరుతో వేధిస్తున్నారని, ఈ వేధింపులు ఆపాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప తె

Aug 05, 2023 | 07:45

           హిందూపురం : పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్‌ హైస్కూల్‌ విద్యార్థులు గ్రాప్లింగ్‌ రెజ్లీంగ్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలచి, జాతీయ స్థాయికి ఎంపిక అయినట

Aug 03, 2023 | 22:44

ప్రజాశక్తి - నంబుల పూలకుంట : మండల కేంద్రంలో ఉండే ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Aug 03, 2023 | 22:39

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మనబడి, నాడు నేడు పనులలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతతో చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌ అధి

Aug 03, 2023 | 22:37

ప్రజాశక్తి కొత్తచెరువు : కొత్తచెరువు లోని కుమ్మర కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు కాలనీ వద్ద ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.

Aug 03, 2023 | 22:36

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 98 శాతం సమస్యలను పరిష్కరించామని వైసిపి నియోజక వర్గ సమన్వయ కర్త, ఇన్‌ఛార్జి దీపిక అన్నారు.

Aug 03, 2023 | 22:34

చిలమత్తూరు : మణిపూర్‌లోని మారణకాండను ఖండిచాలని బిజెపి విద్వేష రాజకీయాలను ప్రతిఘటించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు.