Sri Satyasai District

Aug 28, 2023 | 22:44

       మడకశిర : నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడుగా ఎన్నికైన కట్ట కిషోర్‌ టిడిపి మడకశిర నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు.

Aug 27, 2023 | 22:50

ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్‌ : శ్రీరామ్‌ రెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికుల నిరవధిక సమ్మెను ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు, పోలీసులు బలవంతంగా అడ్డుకునే ప్రయ

Aug 27, 2023 | 22:47

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : గోవా గవర్నర్‌ శ్రీధరన్‌ పిళ్లై దంపతులకు ప్రశాంతి నిలయంలో ఘనస్వాగతం లభించింది.

Aug 27, 2023 | 22:44

ప్రజాశక్తి - చిలమత్తూరు : చిలమత్తూరు మండలం కర్నాటక బాగేపల్లి ప్రాంతానికి సరిహద్దు ప్రాంతం కావడంతో చిలమత్తూరు మండల నుండి పెద్ద ఎత్తున అటవీ సంపద సరిహద్దులు దాటుతున్నది.

Aug 27, 2023 | 22:42

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అక్టోబరు ఆరవ తేదీన 'యూనివర్శిటీ' సినిమాను విడుదల చేయనున్నట్టు సినీ నిర్మాత, దర్శకులు ఆర్‌.నారాయణమూర్తి తెలిపారు.

Aug 26, 2023 | 21:44

ప్రజాశక్తి - బత్తలపల్లి : గ్రామస్తుల అనుమతి లేకుండా కంకర క్వారీలు ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ హెచ్చరించారు.

Aug 26, 2023 | 21:29

ప్రజాశక్తి బుక్కపట్నం : బుక్కపట్నం చెరువు కింద రైతుల పంట పొలాలకు సాగునీరు విడుదలకు పంచాయతీరాజ్‌ డిఇ భాస్కర్‌ రెడ్డి తనవంతు కృషి చేశారు.

Aug 26, 2023 | 21:12

         పుట్టపర్తి రూరల్‌ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్

Aug 24, 2023 | 22:24

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఇటీవల ఎస్కే యూనివర్సిటీ మూడవ సంవత్సరం బిఎస్సి ఐదవ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలలో శ్రీ సత్యకృపా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభను కనపరచారన

Aug 24, 2023 | 22:21

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా ప్లీనరీ సమావేశాలు శుక్ర, శనివారాల్లో రెండురోజుల పాటు నిర్వహించనున్నారు.

Aug 24, 2023 | 22:20

         పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న లబ్ధిని అర్హులందరికీ అందిస్తున్నట్లు కలెక్టర్‌ అరున్‌బాబు పేర్కొన్నారు.

Aug 24, 2023 | 22:19

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ప్రపంచ దేశాలలో భారతదేశం విశిష్టఖ్యాతిని సంపాదించిందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు వైకుంఠం మల్లికార్జున చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పర