ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పరిధిలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని జెసిఎస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ సోమవారం కందుకూరు మున్సిపాలిటీలో జరిగిన గ్రీవెన్స్లో
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని చింతోపు పంచాయతీలో టిడిపికి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. ఆంజనేయపురం గ్రామానికి చెందిన వందమందికి పైగా టిడిపి కుటుంబాలు వైసిపిలో చరాయి.