Palnadu

Jun 20, 2023 | 00:20

నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి పథకాల వేగాన్ని మరింత పెంచాలని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి మండల ప్రత్యేక మరియు జిల్లా అధి కారులను ఆదేశి

Jun 19, 2023 | 01:13

ప్రజాశక్తి - నరసరావుపేట : పాల ఉత్పత్తి పెంపుదలకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి కె.కాంతారావు తెలిపారు.

Jun 19, 2023 | 01:12

అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని పెదపాలెం గ్రామంలో ప్రమాద బాధితులకు స్నేహహస్తాలు స్వచ్ఛంద సంస్థ ఆధ్వ ర్యంలో ఆరు బాధిత కుటుంబాలకు పక్కా గృహాలు ఏర్పాటు చేస్తున్నారు.

Jun 19, 2023 | 01:10

నరసరావుపేట: రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఐటిడిపి నాయకులు,కార్యక్రమాలను మరింత వేగవంతం చేయా లని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అర విందబాబు అన్నారు.

Jun 19, 2023 | 01:06

సత్తెనపల్లి రూరల్‌: రోడ్డుపై ఏర్పడిన గుంతలను గ్రామస్తులే పూడ్చు కున్నారు. సత్తెనపల్లి మండలం గర్నెపూడి నుండి మేడి కొండూరు మండలం శిరిపురం వరకు వున్న తారు రోడ్డు ధ్వంసమె..

Jun 19, 2023 | 01:04

విజయపురిసౌత్‌: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండ ను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.

Jun 19, 2023 | 00:58

చిలకలూరిపేట: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 1, 2 తేదీలలో యడ్లపాడులో జరగనున్న ప్రాంతీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్య

Jun 19, 2023 | 00:55

సత్తెనపల్లి: పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని సిపి ఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Jun 19, 2023 | 00:52

నరసరావుపేట: 'విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు' 'అమ్మేదెవరు కొనేదేవరు' అంటూ అఖిల పక్ష నాయకులు నినాదాలు చేశారు.

Jun 17, 2023 | 00:46

ప్రజాశక్తి - బెల్లంకొండ : మండుతున్న ఎండలు ఒకవైపు అల్లాడిస్తుంటే మరోవైపు బోర్లు మరమ్మతులకు గురై గొంతులు ఎండుతున్నాయి.

Jun 17, 2023 | 00:41

ప్రజాశక్తి - గుంంటూరు జిల్లాప్రతినిధి : నైరుతీ రుతుపవనాలు ముఖం చాటేయడంతో గుంటూరు, పల్నాడులో సూరిడు నిప్పులు చెరుగుతున్నాడు. వడగాల్పులు మరింత పెరిగాయి.

Jun 17, 2023 | 00:40

ప్రజాశక్తి - నరసరావుపేట : పల్నాడు ప్రజల చిరకాల స్వప్నమైన వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ప్రజా