Palnadu

Jul 02, 2023 | 00:47

ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌ రైతులకు సిఆర్‌డిఎ అధికారులు నోటీసులు పంపుతున్నారు.

Jul 02, 2023 | 00:44

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఖరీఫ్‌ సీజన్‌లో మొదటి నెల ముగిసింది. ఇంత వరకు వ్యవసాయ పనులు వేగం పుంజుకోలేదు.

Jul 02, 2023 | 00:12

మాచర్ల: అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10,11వ తేదీల్లో నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.మహేష్‌ పిలుప

Jul 02, 2023 | 00:10

వినుకొండ: గుండ్లకమ్మ నదిపై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు లభించాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చెప్పారు.

Jul 02, 2023 | 00:08

మాచర్ల: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శాపం కాకుండా అండగా నిలుద్దామని సిఐటియు మాచర్ల జిల్లా నాయకులు ఆంజనేయులు నాయక్‌ అన్నారు.

Jun 30, 2023 | 23:12

ప్రజాశక్తి - అచ్చంపేట : టిడిపి చేపట్టిన బస్సు యాత్రకు కొత్తపల్లిలో అనుమతులు లేవంటూ పోలీసులు అచ్చంపేట మాదిపాడు రోడ్డులో జడ్పీ కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం

Jun 30, 2023 | 23:09

ప్రజాశక్తి - వినుకొండ : వినుకొండ ఘాట్‌ రోడ్డు వద్ద వైసిపి శ్రేణులు తొలి ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభ కూలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Jun 30, 2023 | 23:04

ప్రజాశక్తి - రాజుపాలెం : జాతీయ ఆహార భద్రతా మిషన్‌ పథకం కింద మండలంలోని గణపవరంలో కంది పంట సాగు, చిరు దాన్యాల సాగు విస్తీర్ణం పెంపుపై శుక్రవారం అవగాహన కల్పి

Jun 30, 2023 | 22:56

ప్రజాశక్తి - మాచర్ల : మాచర్ల పట్టణానికి చెందిన టిడిపి నాయకులు సయ్యద్‌ ఆన్వర్‌బాషాను బుధవారం రాత్రి పోలీసులు హత్యాయత్నం కేసులో ఆరెస్టు చేసిన అంశం తెలిసింద

Jun 30, 2023 | 22:54

ప్రజాశక్తి - చిలకలూరిపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ట్రూ అప్‌ సర్దుబాటు చార్జీలు వసూలును నిలిపేయాలని, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్‌

Jun 30, 2023 | 00:08

అమరావతి: అమరావతి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమరావతి - బెల్లంకొండ రోడ్డు నిర్మాణ పనులను గురు వారం ప్రారంభించామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు.శంకరరావు అన్నారు.

Jun 30, 2023 | 00:03

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: విద్యుత్‌ ఛార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచడంపై వామపక్షాలు మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నాయి.