Palnadu

Jul 10, 2023 | 00:14

ప్రజాశక్తి-గుంటూరు: పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్‌వాడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు.

Jul 10, 2023 | 00:11

ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : సిపిఎస్‌ స్థానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిపిఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్

Jul 10, 2023 | 00:10

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూరగాయల సాగు పెరగడంలేదు.

Jul 10, 2023 | 00:10

మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల నికో ఆగ్రో ఆయిల్‌ కంపెనీలో కార్మికుల నిరసన ఆదివారం 19వ రోజుకు చేరింది.

Jul 10, 2023 | 00:04

వినుకొండ: అభ్యుదయ కవి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కమలా రామ్‌ రచించిన గేయ సంపుటి 'పాటల పల్లకిలో' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

Jul 10, 2023 | 00:02

సత్తెనపల్లి రూరల్‌: ఇసుక కొరత, కరోనా సమయంలో మరణించిన భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలని ఎపి బిల్డింగ్‌ వర్కర్స్‌ అండ్‌ అదర్‌ కన్‌ స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూని యన్‌ (సిఐటియు

Jul 09, 2023 | 23:59

పెదకూరపాడు: వృత్తి విద్యా కోర్సులు చేస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని శాసన సభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.

Jul 09, 2023 | 23:57

పల్నాడు జిల్లా: అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టనున్న 36 గం

Jul 09, 2023 | 23:55

ప్రజాశక్తి - కారెంపూడి : పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందిరపైనా ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు.

Jul 07, 2023 | 23:43

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తేవాలని చూస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌ - యుసిసి)ని అన్ని రాజకీ

Jul 07, 2023 | 23:42

ప్రజాశక్తి - వినుకొండ: పట్టణ ప్రజల కోసమని అడిగితే తమ ఊరి చెరువు నుండి నీరిచ్చామని, తీరా ఆ పేరుతో చేపల వ్యాపారులతో కుమ్మక్కై మా గ్రామానికే నీరు లేకుండా తర

Jul 07, 2023 | 23:35

ప్రజాశక్తి - వినుకొండ: అంగన్వాడీల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10, 11 తేదీల్లో నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే 36 గంటల