Palnadu

Jul 17, 2023 | 22:34

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : హైకోర్టు తీర్పు తీర్పు మేరకు గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామంలోని 300 ఎకరాల ప్రభుత్వ భూమికి లబ్ధిదారులైన దళితులకు వెంటనే పట

Jul 17, 2023 | 00:11

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విద్యార్థులలో చదువుకు తగ్గ ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి కె.శామ్యూల్‌ అన్నారు.

Jul 17, 2023 | 00:06

విజయపురిసౌత్‌: మాచర్ల మండలం చింతలతండ గ్రామంలో మాచర్ల శాసనసభ్యులు ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైయస్సార్‌ జలకళ పథకం ద్వారా రైతు పొలాలలో బోర్లకు కొబ్బరికాయ కొట్టి ప్రారం

Jul 17, 2023 | 00:04

ప్రజాశక్తి - చిలకలూరిపేట : భూములు కోల్పోయిన తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలూ లేక పస్తులుంటున్నామని యడవల్లి దళిత రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

Jul 17, 2023 | 00:02

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జగనన్న అమ్మఒడిలో అర్హతున్నా ఎంతో మంది ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.13 వేల ఆర్థిక సాయం పొందలేకపోయారు.

Jul 14, 2023 | 23:24

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి సాగు వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గుచూపుతున్నారు.

Jul 14, 2023 | 21:32

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : రాష్ట్రంలో 54 వేల ఎకరాలను భూమిలేని పేదలకు అసైన్మెంట్‌ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు వ్యవస

Jul 14, 2023 | 21:31

ప్రజాశక్తి - విజయపురిసౌత్‌ : నర్సరీ యజమానులు నర్సరీ చట్టం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉద్యాన అధికారి ఎన్‌.సురేష్‌ అన్నారు.

Jul 14, 2023 | 21:30

ప్రజాశక్తి - వినుకొండ : పాఠశాలు చెప్పకపోగా తమను వేధిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు బాబు రావు, ఇగ్లీషు ఉపాధ్యాయుడు లింకన్‌ను విధుల నుండి తొలగించాలని పట్టణంలోన

Jul 14, 2023 | 21:14

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా ఆ రాష్ట్ర విద్యా వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని, విద్యావ్యవస్థ బలోపేతంగా ఉంటే కుటుంబం, ప్రాంతం, రాష్

Jul 14, 2023 | 00:37

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : బిజెపితో జగన్‌మోహన్‌రెడ్డి లోపాయకారిగా సంసారం చేస్తూ బయటకు మాత్రం బిజెపి-టిడిపి మళ్లీ కలుస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చెపిస

Jul 14, 2023 | 00:36

ప్రజాశక్తి - మాచర్ల : మాచర్ల పురపాలక సంఘంలో గురువారం జరిగిన వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో 17వ వార్డు కౌన్సిలర్‌ మాచర్ల చిన్న ఏసోబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.