NTR District

Oct 25, 2023 | 20:52

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలో గల షేక్‌ రాజా సాహెబ్‌ హాస్పిటల్‌లో మందులు ఇచ్చే విభాగం దగ్గర పేషెంట్లు మండుటెండలో మందుల కోసం క్యూలైనులో వేచి ఉండాల్సి రావటం బ

Oct 24, 2023 | 22:08

ప్రజాశక్తి - మైలవరం : తమ జీవనాధారమైన గొర్రెల మృతికి నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. జాతీయరహదారి (30)పై బాధితులు ఆందోళనకు దిగారు.

Oct 24, 2023 | 22:05

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విజయ పాలు, పాలఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం శంషాబాద్‌లోని జీయర్‌స్వామి ఆశ్రమంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌

Oct 24, 2023 | 22:03

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 23వ తేదీ సోమవారం విజయదశమి పండుగ రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.

Oct 24, 2023 | 21:58

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం : కేతనకొండలో నూతనంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సిమెంట్‌ అండ్‌ టైల్స్‌ షాప్‌ను సోమవారం ప్రారంభించారు.

Oct 24, 2023 | 16:04

ప్రజాశక్తి- నందిగామ(ఎన్‌టిఆర్‌) : నందిగామ పట్టణంలోని ఎన్టీఆర్‌ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తను శ్రీ హెర్బల్‌ బ్యూటీ పార్లర్‌ను నందిగామ ఎమ్మెల్యే మొండిత

Oct 24, 2023 | 12:43

ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌) : దసరా మహౌత్సవాన్ని పురస్కరించుకొని గత తొమ్మిది రోజులుగా చేస్తున్న ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి.

Oct 24, 2023 | 12:31

ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్‌) : నందిగామ పోలీస్‌ స్టేషన్‌ లో దసరా వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Oct 22, 2023 | 22:05

ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల కేంద్రంలో దళితవాడను కలుపూ కోతుల వాగుపై నిర్మించిన రెండు వంతెనలు కూడా శిథిలావస్థతో ప్రమాదకరంగా మారి పోయాయి.