NTR District

Oct 10, 2023 | 22:41

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : యుటిఎఫ్‌ ఉద్యమ సీనియర్‌ నాయకులు గోకినేని లక్ష్మీనారాయణ అనారోగ్యం కారణంగా సోమవారం అర్థరాత్రి మరణించారు.

Oct 10, 2023 | 22:39

ప్రజాశక్తి - నందిగామ : పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్‌ డిమాండ్‌ చేశారు.

Oct 10, 2023 | 14:48

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని నందిగామ జూనియర్‌ ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి పి.తిరుమలరావ

Oct 09, 2023 | 22:02

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : సిఎం జగనన్న పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తోందని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Oct 09, 2023 | 21:54

ప్రజాశక్తి - నందిగామ : కార్పొరేట్‌ విద్యాసంస్థలు అధిక ఫీజులు దోపిడీ అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నందిగామ ఆర్‌డిఒ రవీంద్రరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

Oct 09, 2023 | 16:27

ప్రజాశక్తి-నందిగామ : జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న  గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్ చేస్తూ స

Oct 09, 2023 | 15:30

ప్రజాశక్తి- నందిగామ : నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు.

Oct 08, 2023 | 22:16

తక్షణం విధుల్లో చేరాలని ఆదేశం ప్రజాశక్తి,వన్ టౌన్ : రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దేవాలయమైన ఇంద

Oct 08, 2023 | 22:09

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : విజయవాడ నగరంలో ఆర్ట్‌ స్థాయిని మోడ్రనైజ్‌ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నగరానికి చెందిన ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, జాషువా సాంస్కతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అను

Oct 08, 2023 | 22:06

ప్రజాశక్తి - నందిగామ : నందిగామ పట్టణంలో షాదీ ఖానా నిర్మాణం అభివద్ధికి నోచుకోవడం లేదు. నందిగామ పట్టణంలో సుమారు 12 వేలకు పైగా ముస్లిం మైనార్టీలున్నారు.

Oct 08, 2023 | 22:05

ప్రజాశక్తి - రెడ్డిగూడెం: మండల కేంద్రం కొత్త రెడ్డిగూడెం శివారు గ్రామం దగ్గర విస్సన్నపేట మార్గంలో శుక్రవారం వేకువజామున రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకున్నారు.

Oct 08, 2023 | 22:03

ప్రజాశక్తి- వత్సవాయి : సమాజ శ్రేయస్సుకోసమే విజ్ఞాన కేంద్రాలున్నాయని సిఐటియు రాష్ట్ర నాయకులు డివి కృష్ణ అన్నారు.