NTR District

Aug 23, 2023 | 23:19

ప్రజాశక్తి - విజయవాడ : ఓటర్ల జాబితాపై సిబ్బంది చేస్తున్న డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం జరుగుతున్న తీరును నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పరిశీలించారు.

Aug 23, 2023 | 23:17

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : ఖగోళ శాస్త్రంపై పోలాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో బంగారు పతకం సాధించిన కోడూరు తేజేశ్వర్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు

Aug 23, 2023 | 23:12

ప్రజాశక్తి - అజిత్‌సింగ్‌నగర్‌ : రాష్ట్రంలో నెలకొన్న దళిత సామాజిక, ఆర్థిక,సమస్యలపై ఒక ప్రత్యేకమైన యాత్రను నిర్వహించాలని కెవిపిఎస్‌, ఎఐఎడబ్ల్యుయు సంయుక్తగా, ''దళిత రక్షణ యాత్ర'' చేయాలని నిర్ణయించారు

Aug 20, 2023 | 23:00

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ఫొటోగ్రఫీ టాలెంట్‌ని వెలికి తీయాలనీ, వారు మొబైల్స్‌తో వండర్స్‌ క్రియేట్‌ చేయొచ్చని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, అధ్వర

Aug 20, 2023 | 00:09

ప్రజాశక్తి - విజయవాడ : ఖరీఫ్‌లో రైతాంగం చేపట్టిన వరి పంటను ఇ-క్రాప్‌లో తప్పక నమోదు చేయడంతో పాటు అధికారుల సమన్వయంతో రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్ట

Aug 18, 2023 | 22:55

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుని శుక్రవారం రైతు సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

Aug 18, 2023 | 22:53

ప్రజాశక్తి - విజయవాడ : షాపు గుమస్తాలకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ షాపు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్‌ సెంటర్‌లో ధర్నా జరిగింది.

Aug 18, 2023 | 22:48

ప్రజాశక్తి - మైలవరం : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములపై హక్కులను అర్హులైన వారందరికీ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా జిల్లా కార్యదర్శులు కోట కళ్యాణ్‌, కె.శ్రీదేవి డిమాండ్‌ చేశారు.