Manyam

Aug 07, 2023 | 22:03

ప్రజాశక్తి- పాలకొండ : దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పిలుపునిచ్చారు.

Aug 07, 2023 | 22:01

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా అంతర పంటలతో అధిక ఆదాయం పొందవచ్చని నాబార్డ్‌ డిడిఎం టి.నాగార్జున అన్నారు.

Aug 07, 2023 | 22:00

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : నియోజకవర్గంలో టిడిపి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెల

Aug 07, 2023 | 21:32

బెలగాం: జిల్లాలో వైఎస్‌ఆర్‌.

Aug 07, 2023 | 21:30

పార్వతీపురం: 1-19 ఏళ్ల వయస్సు వారందరికీ నులిపురుగుల నివారణ మందు అందించాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Aug 07, 2023 | 21:27

సాలూరు: ఈనెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Aug 07, 2023 | 21:24

కురుపాం: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.

Aug 07, 2023 | 21:16

కలెక్టరేట్‌: సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు 36 గంటలు నిరసన దీక్షలు స్థానిక కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ప్రారంభమయ్యాయి.

Aug 07, 2023 | 21:14

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సోమవారం ఫిర్యాదుదారులు పోటెత్తారు. పలు సామాజిక, వ్యక్తిగత సమస్యలపై 105 అర్జీలు వచ్చాయి.

Aug 07, 2023 | 21:11

పార్వతీపురం రూరల్‌: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ''స్పందన'' కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, దిశా డిఎస్పీ ఎస్‌ఆర్‌సి హర్షిత జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫ

Aug 07, 2023 | 21:09

కలెక్టరేట్‌: మున్సిపల్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సిపిఎస్‌ రద్దు, ఇంజనీరింగ్‌ కార్మికులకు టెక్నికల్‌ వేతనాలు, రిస్క్‌ అలవెన్స్‌లు చెల్లిస్తామని మ

Aug 07, 2023 | 21:05

పార్వతీపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు నిర్మిస్తున్న ఇళ్లను లక్ష్యం మేరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారు లను ఆదేశించారు.