Manyam

Aug 10, 2023 | 21:23

సాలూరు: పట్టణంలోని 18వ వార్డు పరిధిలో గల చిన కుమ్మరి వీధి, దుర్గానవీధి, నాయుడువీధుల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు.

Aug 10, 2023 | 21:21

వీరఘట్టం: మండల కేంద్రంలోనే కోమటివీధి పాఠశాల ఆవరణలో గురువారం యుటిఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Aug 10, 2023 | 21:16

పార్వతీపురం: జిల్లాలో ఓటరు లిస్టు వెరిఫికేషను, ఇంటింటి ఓటరు సర్వే కార్యక్రమం నిబంధనల మేరకు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు.

Aug 10, 2023 | 21:13

పాలకొండ రూరల్‌: మాతా, శిశు సంరక్షణ ఎంతో బాధ్యతాయుతమైనదని ఆ దిశగా నర్సులు, మిడిల్‌ లెవెల్‌ ప్రొవైడర్లు అవగాహనతో పనిచేయాలని స్థానిక ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ నాగభూషణరావు అన్నారు.

Aug 10, 2023 | 21:12

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : పిల్లలంతా నులిపురుగులు నిర్మూలనకు మాత్రలు వేసుకోవాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Aug 10, 2023 | 21:08

కురుపాం: కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మూడుముక్కలాటకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఎట్టకేలకు తెరపడినట్టు విశ్వాసనీయ సమాచారం.

Aug 10, 2023 | 20:59

ప్రజాశక్తి-పాలకొండ/వీరఘట్టం :  రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుందని, అందరూ కలిసి చరమగీతం పాడాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.

Aug 10, 2023 | 20:44

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై టిడిపి తరపున ఈ సారి టిడిపి సీనియర్‌ నేత మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావును పోటీలో దింపేదిశగా అధిష్టానం

Aug 09, 2023 | 22:20

ప్రజాశక్తి-కొమరాడ : గుండెపోటుతో కెజిబివి ఉద్యోగి హిమరిక సావిత్రి మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది.

Aug 09, 2023 | 22:17

ప్రజాశక్తి-సాలూరు : ప్రపంచ ఆదివాసీ ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆదివాసీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యాన పారమ్మకొండ వద్ద ఉన్న అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశ