Manyam

Aug 12, 2023 | 21:11

ప్రజాశక్తి - సాలూరు : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు

Aug 12, 2023 | 21:08

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ 

Aug 12, 2023 | 21:05

ప్రజాశక్తి - కొమరాడ : డెంగీ జ్వరం బారినపడి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

Aug 12, 2023 | 21:01

 ప్రజాశక్తి - గరుగుబిల్లి :  మండలంలో నాగూరులో గల చంద్రశేఖర స్వామి దేవాలయ భూమి ఆక్రమణకు గురవుతోంది.

Aug 12, 2023 | 20:45

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  చదువుతూ పోరాడు... చదువుకై పోరాడు అన్న నినాదంతో సాగిన ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌ యాత్ర జిల్లాలో పది రోజుల పాటు సాగింది.

Aug 11, 2023 | 21:57

కురుపాం : కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మతి చెందిన సంఘటన స్థానిక మేజర్‌ పంచాయతీలో గల శివన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది.

Aug 11, 2023 | 21:55

కలెక్టరేట్‌: తమ సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాటిని అమలు చేయలేని కోరుతూ ఈనెల 17న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయనున్నట్టు భవన నిర్మాణ కార్మిసంఘం జిల్లా

Aug 11, 2023 | 21:52

కురుపాం: కురుపాం నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా హ్యాట్రిక్‌ కొడతామని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. శుక్రవారం చినమేరంగిలో తన అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Aug 11, 2023 | 21:45

పార్వతీపురంటౌన్‌: దేశాభివృద్ధికి ఐకమత్యంతో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం అవుదామని స్థానిక ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు అన్నారు.

Aug 11, 2023 | 21:43

కురుపాం: కురుపాంలో గల ప్రధాన కూడలి వద్ద కొద్ది రోజుల్లో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నట్లు కురుపాం నియోజకవర్గ టిడిపి నాయకులు వైరచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ తెలిపారు.

Aug 11, 2023 | 21:40

సాలూరు: మున్సిపాలిటీల్లో మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం వారు డిప్యూటీ సీఎం రాజన్నదొరకి వినతిపత్రం అందజేశారు.