Manyam

Aug 14, 2023 | 21:42

ప్రజాశక్తి - పార్వతీపురం :  స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 80 ఫిర్యాదులు వచ్చాయి.

Aug 14, 2023 | 21:40

ప్రజాశక్తి - పాచిపెంట :  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్న దొర అన్నారు.

Aug 14, 2023 | 21:33

సీతంపేట: మండలంలోని గోయిది సమీపాన ఆటో, ద్విచక్ర వాహనం ఢకొీనడంతో బైక్‌ మీద వెళ్తున్న పి.వసంత (18) మతి చెందింది.

Aug 14, 2023 | 21:24

ప్రజాశక్తి - సాలూరు :  మణిపూర్‌లో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు.

Aug 14, 2023 | 21:12

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  స్వాతంత్య్ర వచ్చెననీ సభలేచేసి సంబర పడగానే సరిపోదోయీ.... అన్నాడు మహా కవి శ్రీశ్రీ. సాధించినదానికి సంతృప్తి చెంది... అదే విజయమనుకుంటే సరిపోదోయి...

Aug 14, 2023 | 21:05

ప్రజాశక్తి - సాలూరు : ప్రభుత్వ బిసి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు, కస్తూరిబా, జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల

Aug 14, 2023 | 21:02

ప్రజాశక్తి - పాచిపెంట :  పేదల భూములను పెద్దలకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం 9/77 అసైన్డ్‌ భూములు చట్టాన్ని మార్పు చేయడం దుర్మార్గమని, ఇలాంటి విధానాలను తీసుకురావడాన్ని తీవ్రంగా

Aug 14, 2023 | 20:59

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ :  పాడైన వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రైతులు స్థానిక విద్యుత్‌ పంపిణీ సంస్థ డివిజన

Aug 14, 2023 | 20:57

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ పిలుపున

Aug 14, 2023 | 20:56

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సచివాలయ వ్యవస్థతో మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామస్వరాజ్యం సాకారమైందని రాష్ట్ర హోంశాఖా మంత్రి తానేటి వనిత అన్నారు.

Aug 13, 2023 | 21:43

బలిజిపేట: మండలంలోని పెదపెంకిలో గత నెల రోజులుగా గ్రామస్తులు దాహం కేకలు పెడుతున్నారు.

Aug 13, 2023 | 21:43

పార్వతీపురంరూరల్‌ : స్థానిక పట్టణ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు ఢకొీని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది.