Manyam

Oct 21, 2023 | 20:54

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను కొనసాగించాలని కోరుతూ యుటిఎఫ్‌ నాయకత్వం గత మూడు రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట

Oct 21, 2023 | 20:48

ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు ఖరీఫ్‌ ఎంతో ఆశాజనకంగా ఉండి ఆర్థికంగా తమకు ఎంతో ఊరటనిస్తుందనుకున్న రైతన్నలకు గత నెలరోజులుగా వర్షాల్లేక కళ్లముందే పంట

Oct 21, 2023 | 20:43

ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్‌ : ప్రతి ఒక్కరూ అయోడైజ్డ్‌ ఉప్పునే వినియోగించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. జగన్నాథ రావు అన్నారు.

Oct 21, 2023 | 20:40

ప్రజాశక్తి - పార్వతీపురం : వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రాల (విడివికె) ఉత్పత్తులు జద్విఖ్యాతి కావాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ అన్నారు.

Oct 21, 2023 | 20:30

ప్రజాశక్తి- సాలూరు : రాష్ట్రంలోని పేదల సంక్షేమమే పరమావధిగా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు.

Oct 21, 2023 | 20:27

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో టిడిపి చేపడుతున్న కార్యక్రమాలకు గిరిజనుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Oct 21, 2023 | 20:24

ప్రజాశక్తి- పాచిపెంట : చిన్నారులు, గర్బిణుల ఆరోగ్య శ్రేయస్సుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.

Oct 21, 2023 | 20:20

ప్రజాశక్తి - వీరఘట్టం : ప్రజలకు మరింత చేరువలో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో సచివాలయాలు, రైతు భరోస

Oct 21, 2023 | 19:31

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  మింగ మెతుకులేదంటే మీసానికి సంపంగి నూనె వేసుకోమన్నాడట వెనుకటి ఓ వ్యక్తి. రైతులకు అధికార యంత్రాంగం ఇస్తున్న సలహాలు అచ్చం అలాగే ఉన్నాయి.

Oct 20, 2023 | 22:08

సీతానగరం: రానున్న ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్‌ తప్పనిసరని సివిల్‌ సప్లై డిఎం దేవుళ్ళ నాయక్‌ తెలిపారు.

Oct 20, 2023 | 22:06

ప్రజాశక్తి - కురుపాం :  స్రీ నిధి బకాయిల వసూళ్లకు సిసిలు కృషి చేయాలని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌ అన్నారు.

Oct 20, 2023 | 22:05

జియ్యమ్మవలస: జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) ఒక సువర్ణ అధ్యాయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు అన్నారు.