Manyam

Nov 06, 2023 | 21:09

పార్వతీపురం: యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీమోహనరావు తిరిగి ఎన్నికయ్యారు. జిల్లా రెండో కౌన్సిల్‌ సమావేశం సోమవారం స్థానిక వేదాంత కళాశాలలో సమావేశం జరిగింది.

Nov 06, 2023 | 21:08

ప్రజాశక్తి- సీతానగరం : మండలంలోని పెదంకలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.

Nov 06, 2023 | 21:07

పార్వతీపురం : అర్జీదారులు అందజేసిన వినతులను సత్వరమే పరిష్కరించాలని సంయుక్త కలక్టరు ఆర్‌. గోవిందరావు జిల్లా అధికారులను ఆదేశించారు.

Nov 06, 2023 | 21:05

పాచిపెంట:మండలంలోని గిరి శిఖర గ్రామాలు బొర్రమామిడి, చిట్టేలబ, కన్నయ్యవలస గ్రామాలను ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు రహదారి రవాణా సౌకర్యాలపై ఆరా తీశారు.

Nov 06, 2023 | 21:05

ప్రజాశక్తి - పాచిపెంట : స్థానిక వ్యవసాయ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుకు, సాంకేతిక సహాయ కులకు సివిల్‌ సప్లైస్‌ ద్వారా ధాన్యం

Nov 06, 2023 | 21:03

పార్వతీపురం: జిల్లాలో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని, మిగిలిన 12 మండలాల్లో పంట నష్టపోయిన ప్రతి పంచాయతీనీ కరువుగా ప్రకటించాలని సిపిఎం నాయకులు జాయింట్‌

Nov 06, 2023 | 21:03

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : వెయ్యి రోజులు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అభినందనలు తెలుపుతూ, న్యూస్‌ క్లిక్‌పై పెట్టిన ఎఫ్‌ఐ

Nov 06, 2023 | 21:01

సాలూరు: మున్సిపాలిటీ లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగిపోతున్న పరిస్థితి నెలకొంది. పట్టించుకునే నాధుడు లేకపోవడంతో పట్టణ ప్రణాళిక విభాగం గాడి తప్పింది. ఏడాదికి పైగా టిపిఒ పోస్ట్‌ ఖాళీగా ఉంది.

Nov 05, 2023 | 21:45

ప్రజాశక్తి - వీరఘట్టం : వేసవి ప్రారంభం కాక ముందే గిరిజన తండాలో తాగునీటి సమస్య తలెత్తిందంటే అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Nov 05, 2023 | 21:41

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజారక్షణ భేరి పేరిట ఈనెల 15న విజయవాడలో జరిగే బహిర

Nov 05, 2023 | 21:36

ప్రజాశక్తి - సాలూరు : మండలంలోని కరాసువలస పంచాయతీ పరిధిలో గుర్రపువలస సమీపానున్న క్వారీ పేలుళ్లతో ఇళ్లు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Nov 05, 2023 | 21:05

ప్రజాశక్తి - కొమరాడ : జంఝావతి జలాశయం ద్వారా ఎత్తిపోతల పథకంలో భాగంగా రైతులకు సాగునీరు అందించాలని టిడిపి అరకు పార్లమెంటరీ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకట నాయ