Manyam

Jul 08, 2023 | 21:23

ప్రజాశక్తి-సీతానగరం : వేతన బకాయిలను వెంటనే చెల్లించి గ్రీన్‌ అంబాసిడర్లను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Jul 08, 2023 | 21:19

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.

Jul 08, 2023 | 21:17

ప్రజాశక్తి-గరుగుబిల్లి : కొమరాడ, జియమ్మవలస మండలాల నుంచి తరలివచ్చిన ఏనుగుల గుంపు మూడు రోజుల నుంచి గొట్టివలస పరిసర ప్రాంతాల్లో తిష్టవేసింది.

Jul 08, 2023 | 21:13

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నీటి మూటలేనని డిప్యూటీ సిఎం రాజన్నదొర వ్యాఖ్యానించారు.

Jul 08, 2023 | 21:09

ప్రజాశక్తి- సాలూరు : రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం కొనసాగుతోందని డిప్యూటీ సిఎం రాజన్నదొర చెప్పారు.

Jul 08, 2023 | 20:55

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో ప్రతిపక్షం ఉనికి కోసం పాకులాడుతుండగా.... ఆ చర్యలకు అధికార పక్షం ఉలికిపాటుకు గురౌతోంది. తాజా పరిణామాలను ఇందుకు భేరీజు వేస్తున్నారు జనం.

Jul 08, 2023 | 20:53

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  చెరకు రైతులకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది.

Jul 07, 2023 | 21:58

పార్వతీపురం రూరల్‌: మండలంలోని రావికోన పంచాయతీ పరిధిలోగల కొత్తవలస గిరిజన గ్రామంలో శుక్రవారం గోడ కూలి ఐదేళ్ల బాలిక సీదరపు లలిత కుడివైపు చెయ్యి విరిగిన సంఘటన జరిగింది.

Jul 07, 2023 | 21:56

పార్వతీపురంటౌన్‌: అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వరమే డిపాజిట్లు చెల్లించి మానసిక ఒత్తిడి నుంచి, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Jul 07, 2023 | 21:52

సాలూరు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించడానికే జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర చెప్పారు.

Jul 07, 2023 | 21:50

సాలూరురూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ను తీవ్రంగా నష్టపరిచే విధానాలను విరమించుకోవాలని, ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు డిమాండ్‌ చేశారు.

Jul 07, 2023 | 21:49

ప్రజాశక్తి - భామిని : విద్యకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మ ఒడి ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత, నాడు -నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలన