Manyam

Jul 10, 2023 | 21:45

ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని సీబిల్లి పెద్దవలస పంచాయతీ, కాముడువలస గ్రామానికి మంచి నీరు, కరెంట్‌ సౌకర్యం కల్పించాలని సోమవారం సీబిల్లిపెద్ద వలస సచివాలయం

Jul 10, 2023 | 21:27

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, విద్యారంగంలో గల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎ

Jul 10, 2023 | 21:24

ప్రజాశక్తి - సీతానగరం : వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం కుంటుపడిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు అన్నారు.

Jul 10, 2023 | 21:23

ప్రజాశక్తి - బెలగాం : సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ఆర్జీదారుల్లో ఆవేదనను చూసి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు.

Jul 10, 2023 | 21:21

ప్రజాశక్తి - పాచిపెంట : పాచిపెంట సమీపాన గల పెద్దగడ్డ రిజర్వాయర్‌ ప్రధాన కుడికాలువ నీటిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సోమవారం విడుదల చేశారు.

Jul 10, 2023 | 21:18

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌

Jul 09, 2023 | 21:30

ప్రజాశక్తి - సీతంపేట :  తోటి ఉపాధ్యాయులకు ఆదర్శనీయుడు రామారావు మాస్టారని ఎంఇఒలు ఆనందరావు, సూర్యచంద్రరావు అన్నారు.

Jul 09, 2023 | 21:29

ప్రజాశక్తి - బలిజిపేట :  ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు.

Jul 09, 2023 | 21:26

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈనెల 28 నుంచి ఆగస్టు 9వరకు పోరుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం

Jul 09, 2023 | 21:24

ప్రజాశక్తి - బెలగాం :  పేదలు, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబసు అని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు.

Jul 09, 2023 | 21:21

ప్రజాశక్తి - కురుపాం :  కురుపాంతో పాటు ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో జ్వర తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.

Jul 09, 2023 | 21:15

ప్రజాశక్తి- గరుగుబిల్లి :  మండలంలో గడిచిన ఐదురోజుల గొట్టివలసలో తిష్ట వేసిన ఏనుగులు ఆదివారం మరుపెంట గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నాయి.