Manyam

Jul 22, 2023 | 21:45

ప్రజాశక్తి - వీరఘట్టం : గ్రామాల్లో నిర్వహిస్తున్న జగనన్న సురక్షతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు.

Jul 21, 2023 | 22:21

వీరఘట్టం: గ్రామాల్లో వివిధ రూపంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు.

Jul 21, 2023 | 22:19

పార్వతీపురం రూరల్‌ : ఓటర్ల సమ్మరి రివిజన్‌ పక్కాగా జరగాలని ఆర్‌డిఒ కె.హేమలత ఆదేశించారు.

Jul 21, 2023 | 22:18

సాలూరు:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికుల రెండోరోజు దీక్షలు కొనసాగాయి. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన దీక్షల్లో శుక్రవారం పురుష కార్మికులు పాల్గొన్నారు.

Jul 21, 2023 | 21:47

ప్రజాశక్తి - సాలూరు :  మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు దారుణమని సిఐటియు, ఐద్వా నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

Jul 21, 2023 | 21:45

ప్రజాశక్తి - సాలూరు :  ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను నిర్ధేశిత గమ్యానికి క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత కార్మికులదేనని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిహెచ్‌.ద్వారకాతిరుమలరావు చెప్పార

Jul 21, 2023 | 21:44

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :  మానవ అక్రమరవాణాపై ప్రజలు అప్రమత్తతతో ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.యజ్ఞనారాయణ తెలిపారు.

Jul 21, 2023 | 21:42

ప్రజాశక్తి - సాలూరు :  పట్టణంలో నిర్మిస్తున్న వందపడకల ఆస్పత్రిని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నిర్మాణ ఏజెన్సీని ఆదేశించారు.

Jul 20, 2023 | 22:13

కురుపాం: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్‌ తోయక జగదీశ్వరి అన్నారు.

Jul 20, 2023 | 22:11

పార్వతీపురంటౌన్‌: పట్టణంలోని 28వ వార్డు చినదేవరవీధిలో 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన రూ.4 లక్షల నిధులతో సిసి రోడ్డు, కాలువ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆ వార్డు కౌన్సిలర్‌ మజ్