ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ ఆదివారం వేకువజామున 5.45 నిమిషాల నుండి ఉదయం 7.30 నిమిషాల వరకూ సామర్లకోటలో భారీ వర్షం కురిసింది. వర్షం కురస్తున్నంత సేపు భారీ పిడుగుల శబ్ధాలు కొనసాగాయి.
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి వాతావరణంలో మార్పులు కారణంగా అనేకమంది జ్వరాలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలో వేడి కారణంగా వచ్చే జ్వరాలు అధికమవుతు ప్రజలన కలవర పెడుతున్నాయి.
ప్రజాశక్తి-ఏలేశ్వరం : ఆల్ ఇండియా పోలీస్ కోకో టోర్నమెంట్లో అథ్లేటిక్స్ క్లస్టర్ లో తృతీయ స్థానం పొందిన ప్రత్తిపాడు స్టేషన్ కానిస్టేబుల్ జి అప్పారావును పలువురు అభినందించారు