ప్రజాశక్తి-సామర్లకోట : 10వ తరగతి ఫలితాలలో స్థానిక ప్రతిభ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధికంగా 594 మార్కులు సాధించి విజయకేతనాన్ని ఎగురవేశారు.
గండేపల్లి (కాకినాడ) : గండేపల్లి మండలంలోని ఎన్టి.రాజాపురం గ్రామ శివారులోని ఫారెస్ట్ సమీపంలో ఉన్న పశువుల సాలపై గుర్తు తెలియని జంతువు దాడి చేసిన ఘటన శనివా