ప్రజాశక్తి - తాళ్లరేవు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్, వల్లు రాజబాబు డిమా
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈ సీజన్లో ఇప్పటికే రెండు దఫాలు కురిసిన అకాల వర్షాలు రబీ రైతులను నిండా ముంచెత్తాయి. కష్టాలు, నష్టాల నుంచి ఇంకా తేరకోకముందే మరో అల్పపీడన భయం అన్నదాతలను వెంటాడుతోంది.