ప్రజాశక్తి-ఏలేశ్వరం: ఘరానా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ పదివేల రూపాయలు నజరానా ఇవ్వడం జరుగుతుందని ప్రతిపాడు సీఐ కె కిషోర్ బాబు తెలిపారు.
ప్రజాశక్తి - పెద్దాపురం పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో జరిగిన కుంతీదేవి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జానపద కళారూపాల ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శకులకు ఆదివారం బహుమతులు అందజేశారు.
ప్రజాశక్తి - పెద్దాపురం, ఏలేశ్వరం స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో 7 వ రోజు వాడపల్లి విమలారాణి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.