Kakinada

Jun 05, 2023 | 15:19

ప్రజాశక్తి-తాళ్లరేవు : మడ అడవుల పెంపకం ద్వారా  మడ అభయాయారణ్యం ఉన్నచోట  మత్స్య సంపద, పర్యావరణం అభివృద్ధి చెంది  తీరప్రాంత గ్రామాల్లోని ఆవాసాలకు ప్రత్యేక ఆదాయం సమకూరుతుందని

Jun 04, 2023 | 22:32

ప్రజాశక్తి -కరప, జగ్గంపేట వైసిపి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులను నట్టేట ముంచారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మీ సత్యనార

Jun 04, 2023 | 22:30

ప్రజాశక్తి కాకినాడ రూరల్‌ యువతరంపై ఎక్కువ ప్రభావం చూపిన ఆరుద్ర అభ్యుదయ కవి అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ శిరీష పేర్కొన్నారు.

Jun 04, 2023 | 22:28

ప్రజాశక్తి-ఏలేశ్వరం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కులమతాలకు అతీతంగా స్నేహబంధంతో మెలగాలని ఎస్‌పి ఎం.సతీష్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Jun 04, 2023 | 22:26

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌, ఏలేశ్వరం రైతు సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసింది శూన్యం అని పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

Jun 04, 2023 | 22:23

ప్రజాశక్తి-కాకినాడ ఎపిఆర్‌పిఎ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు ఆధ్వర్యంలో ఇపిఎఫ్‌ పెన్షనర్ల సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్నాథపురం రైస్‌ మిల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పోస్ట

Jun 04, 2023 | 22:22

ప్రజాశక్తి -కరప కౌలు చట్టంలో భూ యజమాని సంతకం నిబంధనన ఎత్తివేయాలని, పలు డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 5వ తేదీ నుంచి కౌలు రైతుల జీపు యాత్ర నిర్వహిస్తున్నట్ల్టు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు

Jun 04, 2023 | 22:16

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో కాకినాడ రూరల్‌ సర్పవరంలో ఉన్న ఏకైక ఆటోనగర్‌ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.

Jun 04, 2023 | 16:40

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : కరాటేలో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభను చాటడం గర్వ కారణం అని పలువురు వక్తలు పేర్కొన్నారు.

Jun 04, 2023 | 16:13

ప్రజాశక్తి-కాకినాడ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం, ఎం.శ్రీనివాస్, కేసరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Jun 03, 2023 | 22:55

ప్రజాశక్తి-కాకినాడ ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో శనివారం కాకినాడ జెఎన్‌టియు విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా

Jun 03, 2023 | 22:53

ప్రజాశక్తి - పెద్దాపురం చిన్ననాటి నుండి శాస్త్రీయ దక్పథం అలవర్చుకోవడం ద్వారానే ఆధునిక సాంకేతిక విజ్ఞానంపై అవగాహన పెరుగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌ అన్న