Kakinada

Jun 24, 2023 | 22:11

ప్రజాశక్తి-కాకినాడ కేంద్రంలో బిజెపి పాలనలో దేశంలో ఆర్థిక అంతరాలు పెరగడమే కాకుండా ఆకలి, నిరుద్యోగం కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక కన్వీనర్‌ ఎ.అజశర్మ అన్నారు.

Jun 24, 2023 | 22:09

ప్రజాశక్తి-జగ్గంపేట చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జగ్గంపేట సిఐ సూర్య అప్పారావు విద్యార్థులకు సూచించారు. స్థానిక అక్షర డిగ్రీ కళాశాలలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.

Jun 24, 2023 | 22:08

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద అందిన అర్జీలకు నాణ్యమైన, సంతప్తికర పరిష్కారం అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు.

Jun 24, 2023 | 22:06

ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజలపై వివిధ రూపాల్లో వేస్తున్న విద్యుత్‌ ఛార్జీల భారాలు రద్దు చేయాలని, ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆధ్వర్యాన నిర్వహిరంచిన

Jun 24, 2023 | 22:04

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అప్పులు చేసి ఆరుగాలం కష్టించి పని చేస్తున్న అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ తీరుతో అన్ని రకాల సీజన్లలో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Jun 24, 2023 | 14:40

కొట్టొచ్చిన ఆర్ అండ్ బి శాఖ నిర్లక్ష్యం ప్రజాశక్తి -: తాళ్లరేవు : ప్రధాన సాగునీటి కాలువలో చెత్త  పేరుకు పోతే సాగునీరు పారేదెల

Jun 23, 2023 | 22:59

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని ఆమె మృతదేహంతో కాకినాడ గాంధీనగర్లో ఉన్న రమ్య హాస్పిటల్‌ వద్ద బాధితులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

Jun 23, 2023 | 22:56

ప్రజాశక్తి-గండేపల్లి సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల, వైజాగ్‌ బే సెక్షన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్‌ గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ ఛాలెంజెస్‌ అంశంపై శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రా

Jun 23, 2023 | 22:53

ప్రజాశక్తి-కాకినాడ అర్హత ఉన్న ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికీ వెళ్లి మరీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్

Jun 23, 2023 | 22:51

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎప్పుడో వాడిన సరుకుకు ఖర్చులు పెరిగాయన్న పేరుతో విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఇప్పుడు ప్రభుత్వం అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది.

Jun 22, 2023 | 23:04

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడలో రూ.129.25 కోట్ల భారీ భూ మాయకు కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ చంద్రశేఖర రెడ్డి తెరలేపినట్టు మాజీ ఎంఎల్‌ఎ వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు.

Jun 22, 2023 | 22:59

ప్రజాశక్తి-ఏలేశ్వరం పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. స్థానిక బాలాజీ చౌక్‌ సెంటర్లో నిరసన తెలిపారు.