Kakinada

Jul 14, 2023 | 23:25

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ జెడ్‌పి కార్యాలయ సమావేశ హాలులో శుక్రవారం జెడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ర

Jul 14, 2023 | 23:15

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జూన్‌ 1 నుంచే కాలువలకు ముందస్తుగానే సాగునీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కాకినాడ జిల్లాలో ఖరీఫ్‌ పనులు నత్తనడకనే సాగుతున్నాయి.

Jul 14, 2023 | 16:33

జన్మదిన వేడుకల లో ప్రత్యేక సంచిక ఆవిష్కరణ  ప్రజాశక్తి - తాళ్లరేవు: పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రజాశక్తి నిజాన్ని న

Jul 14, 2023 | 15:41

ప్రజాశక్తి - కిర్లంపూడి , జగ్గంపేట రూరల్ : కిర్లంపూడి లో వైసిపి కార్యకర్తలు, వాలంటీర్లు కలిసి పవన్ దిష్టి బొమ్మ ను దగ్ధం చేసిన విషయం విదితమే.

Jul 13, 2023 | 22:46

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా-2024 రూపకల్పనలో భాగంగా చేపట్టిన మార్పులు చేర్పుల ప్రక్రియపై ఇఆర్‌ఒలు ప్రత్యేక దృష్టితో పని చేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులన

Jul 13, 2023 | 22:44

ప్రజాశక్తి-పిఠాపురం మండలంలోని గోకివాడ గ్రామంలోని అక్కినీడి వారి చెరువుకు పుట్టకుంట కాలువపై అధికారులు తొలగించిన షట్టర్లు తిరిగి ఏర్పాటు చేయాలని రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్ష గురువారం మూడో రోజుక

Jul 13, 2023 | 22:42

ప్రజాశక్తి - యు.కొత్తపల్లి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం కొత్తపల్లిలో సుడిగాలి పర్యటన నిర్వహించారు.

Jul 13, 2023 | 22:38

ప్రజాశక్తి-కాకినాడ నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అదుపులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కాకినాడ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన చేపట్టింది.

Jul 13, 2023 | 22:35

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో రేషన్‌ సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం సరుకుల్లో కోత విధిస్తుండడంతో కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

Jul 13, 2023 | 15:21

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి ప్రజాశక్తి-కాకినాడ : మధ్యాహ్న భోజన మెనూ చార్జిని రూ.20 పెంచాలని క

Jul 13, 2023 | 14:55

ప్రజాశక్తి-కాకినాడ : నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అదుపులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కాకినాడ రెవిన్యూ డివిజనల్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన చేప

Jul 12, 2023 | 22:55

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలోని పలుచోట్ల బుధవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పలువురికి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు.