ప్రజాశక్తి-మండపేట గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను మండల పరిషత్ సభ్యులు నిలదీశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపిపి ఉండమట్ల వాసు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ప్రజాశక్తి-యంత్రాంగం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నిరసనంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులు రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం చేపట్టిన వి
ప్రజాశక్తి-అమలాపురం ఈ నెల 12న దీపావళి పండుగ నేపథ్యంలో తాత్కాలిక బాణాసంచా వ్యాపారులు తప్పకుండా లైసెన్సులు పొందాలని లేనిపక్షంలో విక్రయ దారులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.