Kakinada

Jul 21, 2023 | 23:44

ప్రజాశక్తి - కాకినాడ

Jul 20, 2023 | 22:52

ప్రజాశక్తి - యంత్రాంగం జిల్లాలోని పలుకేంద్రాల్లో గురువారం జగనన్న సురక్ష సభలు నిర్వహించారు. అర్హులైన లబ్ధిధారులకు పలు ధ్రువపత్రాలు అందించారు.

Jul 20, 2023 | 22:50

ప్రజాశక్తి-కాకినాడ విద్యుత్‌ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల, కార్మికుల హక్కుల సాధన కోసం వారి సమస్యలను పరిష్కరించాలని, ఎపి ఎలక్ట్రిసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన స్థానిక కుళాయి చెరువ

Jul 20, 2023 | 22:38

ప్రజాశక్తి - గొల్లప్రోలు మున్సిపల్‌, నగర పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్‌ వర్కర్లు నిరసన తెలిపారు.

Jul 20, 2023 | 22:36

ప్రజాశక్తి-కాకినాడ ప్రజలపై పెద్ద ఎత్తున మోపుతున్న విద్యుత్‌ ఛార్జీల భారాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Jul 20, 2023 | 22:32

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ బియ్యం రేటు వింటేనే బాబోరు... అనే పరిస్థితిలో బియ్యం ధర పెరిగి పోయింది.

Jul 20, 2023 | 16:45

ప్రజాశక్తి-కాకినాడ : ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ ని పూర్తిగా ఆరోగ్యశ్రీ పధకంలో చేసి క్యాన్సర్ రోగి ప్రాణాలను కాపాడిన కాకినాడ మెడిక

Jul 19, 2023 | 16:48

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇంటర్మీడియట్ విద్యార్థులకి  పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి ప్రజాశక్తి-కాకినాడ : భారత  విద్యార్థి ఫెడరేషన్

Jul 19, 2023 | 15:48

 కేంద్రకార్మిక సంఘాల పిలుపు ప్రజాశక్తి-కాకినాడ : మోడీని సాగనంపండి - దేశాన్ని కాపాడండి నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి

Jul 19, 2023 | 00:05

ప్రజాశక్తి-కోటనందూరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

Jul 19, 2023 | 00:03

ప్రజాశక్తి-కాకినాడ భవన నిర్మాణ కార్మికులందరూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధపడాలని పలువురు యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు.

Jul 19, 2023 | 00:00

ప్రజాశక్తి-కాకినాడ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.